Switch to English

రామ్ చరణ్ ఘనత తెలుగు మీడియాకెందుకు కనిపించడంలేదు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

తెలుగు నేల నుంచి అమెరికాలో జరుగుతున్న ‘హెచ్‌సిఎ’ అవార్డుల ప్రదానోత్సవానికి ‘ప్రెజెంటర్’గా హాజరువుతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విషయంలో తెలుగు మీడియా ఎందుకు లైట్ తీసుకుంటోంది.? ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకిగాను రామ్ చరణ్ ఓ అవార్డు కోసం కూడా పోటీ పడుతున్నాడు.

పలు టీవీ షోల్లో కూడా రామ్ చరణ్ పాల్గొంటున్నాడు. అక్కడి మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ, ఇండియన్ సినిమాకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు రామ్ చరణ్. ఇది చాలా చాలా ప్రత్యేకమైన సందర్భం.

‘ఆస్కార్’ రేసులో ‘నాటు నాటు’ పాట పోటీ పడుతున్న దరిమిలా, ఆ పాట గనుక ఆస్కార్ పురస్కారాన్ని గెలుచుకుంటే, అది యావత్ భారతదేశానికి చెందుతుందని అమెరికన్ మీడియాతో మాట్లాడుతూ రామ్ చరణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నుంచి ‘నాటు నాటు’ పాట ఇప్పటికే ‘గోల్డెన్ గ్లోబ్’ పురస్కారాన్ని సొంతం చేసుకుంది. అది ఇండియన్ సినిమా సాధించిన ఘనత అని అంటున్నాడు రామ్ చరణ్.

ఇంత జరుగుతున్నా, తెలుగు మీడియాలో పెద్దగా కవరేజ్ కనిపించడం లేదు. మెయిన్ స్ట్రీమ్ మీడియా అయితే ఏదో తప్పదన్నట్టు, ఎక్కడో ఏదో ఒక మూల.. చిన్న ప్రస్తావన చేసి ఊరుకుంటోంది. అదే, యంగ్ టైగర్ ఎన్టీయార్ విషయంలో అయితే తెలుగు మీడియా సంస్థలు ‘ఆస్కార్ రేసులో యంగ్ టైగర్ ఎన్టీయార్’ అంటూ ఊదరగొట్టేసిన సంగతి తెలిసిందే.

ఎన్టీయార్ విషయంలో అంతలా హంగామా చేయడం తప్పు కాదు.! చేయాల్సిందే. కానీ, అదే స్థాయిలో రామ్ చరణ్ విషయంలోనూ చెయ్యాలి కదా.? కానీ, ఏదో ‘కుల దురహంకారం’ అడ్డొస్తున్నట్లుంది తెలుగు మీడియాలో ఓ వర్గానికి. తన కుమారుడు సాధించిన విజయాల గురించి చిరంజీవి సోషల్ మీడియాలో స్పందించినా, సోకాల్డ్ ‘కుల జాడ్యం’ మీడియాకి మండిపోతోంది. మరీ, ఇంత ద్వేషమా.? ఇంత దారుణమా.?

తెలుగు మీడియా మాత్రమే కాదు, తెలుగు సినీ ప్రముఖులు కూడా, అంతర్జాతీయ వేదికలపై ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని ప్రమోట్ చేసేందుకు.. తద్వారా తెలుగు సినిమానీ, ఇండియన్ సినిమానీ ప్రమోట్ చేస్తున్న రామ్ చరణ్ విషయంలో పూర్తిగా ‘ఇగ్నోర్’ మోడ్‌లోకి వెళ్ళిపోయినట్లే కనిపిస్తోంది.! అంటే, చరణ్ సక్సెస్‌ని తెలుగు సినీ పరిశ్రమలోని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారని అనుకోవచ్చా.?

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...