ప్రస్తుతం భారత్-చైనా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. సరిహద్దులో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు భారత జవాన్లు మరణించారన్న వార్త తీవ్ర కలకలం రేపుతోంది. మృతిచెందిన ఈ ముగ్గురిలో ఓ తెలుగు సైనికుడు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటలోని విద్యా నగర్ కు చెందిన బిక్కుమల్ల సంతోష్ చైనా జరిపిన దాడిలో వీరమరణం పొందారు.
బీహార్-16 రెజ్మెంట్ కు చెందిన సంతోష్ కల్నల్ హోదాలో సైన్యంలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఏడాదిన్నరగా సంతోష్ చైనా సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నారు. సంతోష్ కు మూడు నెలల క్రితమే హైదరాబాద్ కు ట్రాన్స్ ఫర్ అయిందని తెలుస్తోంది. లాక్ డౌన్ పరిస్థితుల్లో ఆయనకు ఇంకా పర్మిషన్ రాలేదని తెలుస్తోంది. సంతోష్ కు భార్య సంతోషి, ఇద్దరు కుమారులు అభిజ్ఞ (9), అనిరుధ్ (4) ఉన్నారు. సంతోష్ మరణవార్త
ఇటీవల చైనా సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. భారత్-చైనా మధ్య జరిగిన ఘర్షణల్లో ఆర్మీ కల్నల్ సహా ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయినట్టు మంగళవారం ఉదయం భారత్ ఆర్మీ ప్రకటించింది. లడఖ్లోని గాల్వాన్ లోయలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది.
1975 తర్వాత చైనా, భారత మధ్య జరిగిన ఘర్షణ ఇదే కావడం గమనార్హం. చైనా సైనికులే ఘర్షణకు పాల్పడి భారత సైనికులను హతమార్చారని తెలుస్తోంది. ఈ దాడిలో చైనా సైనికులు కూడా మరణించారని తెలుస్తోంది.
178084 817856Greatest fighter toasts ought to entertain and supply prize on your couples. Initially audio system next to obnoxious crowd would be wise to realize 1 specific gold colored strategy as to public speaking, which is personal interests self. finest man jokes 255502
543904 801997You produced some 1st rate factors there. I regarded on the web for the problem and located most people will associate with together with your web site. 787706
880551 700416Some actually nice stuff on this internet site , I enjoy it. 737303
354452 619242I adore foregathering beneficial information, this post has got me even a lot more info! . 726270
15864 537462What a lovely weblog page. I will surely be back again. Please maintain writing! 348331