కరోనా కారణంగా విద్యార్థులను గంటలు గంటలు ఫోన్లు లేదా కంప్యూటర్ ల ముందు కూర్చోబెట్టి క్లాస్లు వినిపిస్తున్నారు. కొందరు ఆన్ లైన్ క్లాస్ లు అర్థం కావడం లేదని.. ఏం చేయాలో పాలుపోవడం లేదు అంటూ డిప్రెషన్ లోకి వెళ్తున్నారు. తాజాగా కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ కు చెందిన ఎన్ దినేష్ అనే ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థి క్లాస్ లు అర్థం కావడం లేదు అంటూ ఆత్మ హత్యకు పాల్పడ్డాడు.
గత కొన్ని రోజులుగా దినేష్ తనకు క్లాస్ లు అర్థం కావడం లేదు అంటూ సన్నిహితుల వద్ద చెబుతూ వస్తున్నాడు. క్లాస్ లు అర్థం కాకపోయిన కూడా వినాల్సిందే అంటూ తల్లిదండ్రులు ఒత్తిడి చేయడంతో దినేష్ ఏం చేయాలో పాలుపోక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈనెల 13వ తారీకున పురుగుల మందు తాగిన దినేష్ ను ఆసుపత్రికి తరలించారు. గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దినేష్ ఆదివారం మృతి చెందాడు.
42659 531469I surely did not understand that. Learnt one thing new today! Thanks for that. 205702
909878 660412never saw a internet site like this, relaly impressed. compared to other blogs with this write-up this was definatly the most effective internet site. will save. 78100
193135 671850so a lot amazing details on here, : D. 820998
565161 552663Companion, this web site will likely be fabolous, i merely like it 908771