ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయనందుకు ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు రూ.లక్ష జరిమానా విధించింది. వివరాల్లోకి వెళ్తే..
గతంలో సీఫుడ్స్ లిమిటెడ్ కేసులో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టులో ప్రభుత్వం సవాల్ చేసింది. హైకోర్టు ఆదేశాలు అమలు చేయకుండా దిక్కరణ మినహాయింపు ఇవ్వాలని న్యాయస్థానాన్ని ప్రభుత్వం కోరింది. కానీ.. సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది.
గురువారం ఈ కేసు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. విచారణలో భాగంగా ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం ఏపీ ప్రభుత్వానికి రూ.లక్ష జరిమానా విధించింది.
67737 400820Hello! Ive been following your blog for a while now and lastly got the courage to go ahead and give you a shout out from Kingwood Texas! Just wanted to mention maintain up the excellent work! 791985
877297 933536What a lovely weblog page. I will surely be back once more. Please maintain writing! 809775