విశాఖ ఉక్కును కాపాడే క్రమంలో వైసీపీ నేతలు రాజీనామా చేస్తే తమ అభ్యర్ధులను అక్కడ పోటీ పెట్టమని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో 80 నుంచి 90 శాతం గెలుపు సాధించిన మాకు రాజీనామాలకు భయపడం. విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి ఏం చేయాలో ఆలోచిస్తున్నాం. దీనిపై సవివరంగా కొన్ని సూచనలతో ప్రధానికి సీఎం జగన్ లేఖ రాశారు’.
‘నిర్మలా సీతారమన్ ప్రకటనను కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తున్నాయి. స్టీల్ ప్లాంట్తో ప్రభుత్వానికి సంబంధం లేదని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇప్పటికైనా పవన్ కల్యాణ్ కేంద్రాన్ని ప్రశ్నించవచ్చు కదా? కేంద్రంతో మాట్లాడకుండా ఇక్కడ సన్నాయి నొక్కులు నొక్కితే ఏం ప్రయోజనం? మేం ప్రభుత్వపరంగా చేయాల్సింది అంతా చేస్తున్నాం’ అని అన్నారు.
714184 836550I truly treasure your piece of work, Fantastic post. CHECK ME OUT BY CLICKING MY NAME!!! 890438
163210 264915We stumbled over here coming from a different internet page and thought I may check issues out. I like what I see so now im following you. Look forward to exploring your web page however once again. 65683
808786 921468Hi there! Good post! Please do tell us when I could see a follow up! 234374