Switch to English

కర్నూలులో ఒవైసీ రాజకీయం.. వైసీపీకే అనుకూలం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

బీజేపీ హిందుత్వం రాష్ట్రానికీ, దేశానికీ ప్రమాదకరంగా మారుతోందంటూ మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. నిజానికి, ఒవైసీ ఇలా బీజేపీని విమర్శించడం కొత్తేమీ కాదు. అలా ఆయన విమర్శించకపోతే, మజ్లిస్ పార్టీ ఉనికికే అర్థం లేదు. మైనార్టీ ఓటు బ్యాంకుని రెచ్చగొట్టడం తప్ప, మజ్లిస్ పార్టీ రాజకీయంగా ఇంతప్పటిదాకా ఎవర్నీ ఉద్ధరించిన పాపాన పోలేదన్నది ఓపెన్ సీక్రకెట్. అయినా, కర్నూలులో అసదుద్దీన్ ఒవైసీకి ఏం పని.? అంటే, కేవలం హైద్రాబాద్‌కే ఒకప్పుడు పరిమితమైన మజ్లిస్ పార్టీ, ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించింది.

ఆయా ప్రాంతాల్లో మైనార్టీ ఓటు బ్యాంకు ఎక్కువగా వున్న ప్రాంతాల్లో ఇతర పార్టీల మద్దతుతో మజ్లిస్ తన ఉనికిని చాటుకుంటోంది. ఏపీలోనూ విస్తరించేందుకు మజ్లిస్ సన్నాహాలు చేసుకుంటోంది. ఈ క్రమంలోనే మునిసిపల్ ఎన్నికల సమయంలో మజ్లిస్ అధినేత కర్నూలుకి వెళ్ళారు. జగన్ మీద విమర్శలు చేస్తూనే, బీజేపీ హిందుత్వ రాజకీయాల్ని జగన్ తిప్పికొట్టాలని పిలుపునివ్వడం ద్వారా మైనార్టీ ఓటు బ్యాంకుని జగన్ వైపు ఎగదోసేందుకు ప్రయత్నించారు అసదుద్దీన్ ఒవైసీపీ. 2019 ఎన్నికల్లో వైసీపీకి సహకరిస్తే, కర్నూలులో తన పర్యటనకు ఇబ్బందులు కలిగించారని మజ్లిస్ అధినేత వ్యాఖ్యానించడం వ్యూహాత్మకమే. అసదుద్దీన్ రాజకీయాలు ఇలాగే వుంటాయి.

గ్రేటర్ ఎన్నికల వేళ అటు గులాబీ పార్టీకీ, ఇటు కమలం పార్టీకీ.. తెరవెనుకాల అండదండలు అందించింది మజ్లిస్. ఆ పార్టీకి ఎవరూ శాశ్వత మిత్రులు, శాశ్వత శతృవులు వుండరు. ఇదిలా వుంటే, 2024 ఎన్నికల నాటికి కనీసం పది చోట్ల ఏపీలో పోటీ చేయాలనే లక్ష్యంతో మజ్లిస్ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందట. ఈ మేరకు వైసీపీ సహా పలు రాజకీయ పార్టీలతో తెరవెనుక మంతనాలు జరుపుతున్నారట మజ్లిస్ అధినేత. అంటే, ఏపీలో కూడా మజ్లిస్ తనదైన ‘మైనార్టీ’ రాజకీయం చేయబోతోందన్నమాట.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...