Switch to English

తెలుగు సినిమాపై చెరగని సంతకం.. ‘రంగస్థలం’కు 3 ఏళ్లు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

ఎనభై ఏళ్లు దాటి తొంభైల్లో అడుగుపెడుతున్న తెలుగు సినీ చరిత్రలో హిట్లకు. ఇండస్ట్రీ హిట్లకు కొదవ లేదు. అలాగే అద్భుతమైన కథలకు, నటీనటుల పెర్ఫార్మెన్స్ కు సాక్ష్యంగా నిలిచిన సినిమాలూ ఎన్నో ఉన్నాయి. దేశం మొత్తం తెలుగు సినిమా వైపు చూసిన సినిమాలూ ఉన్నాయి. ఎందరో రచయితలు, దర్శకులు అలాంటి కథలు రాశారు.. నటులు ప్రాణం పోశారు. ఈ క్యాటగిరీలోకి నేటి జనరేషన్లో వచ్చే సినిమా ఏదైనా ఉందంటే.. ఖచ్చితంగా చెప్పుకునే సినిమా ‘రంగస్థలం’. 2018 మార్చి 30న విడుదలైన ఈ సినిమాకు నేటితో మూడేళ్లు పూర్తయ్యాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ సినిమాను దర్శక, రచయిత సుకుమార్ తెరకెక్కించాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించింది.

 

తెలుగు సినిమా పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడేంత హిట్. అంతకుమించి నటనలో రామ్ చరణ్ చూపిన పరిణితి ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేసింది. బదిరుడి పాత్రలో, గ్రామీణ వాతావరణంలో దాదాపు మూడు దశాబ్దాల వెనుకటి కథలో రామ్ చరణ్ ఒదిగిపోయిన తీరు అద్భుతం. ప్రతి సన్నివేశంలో తాను చెవిటి వాడిగా చూపిన హావభావాలు, అన్న చనిపోయినప్పుడు చేసిన నటన, క్లైమాక్స్ లో ప్రకాశ్ రాజ్ దగ్గర నటన.. నభూతో నభవిష్యతి అని చెప్పాలి. ఇలాంటి ఘన విజయాలు టాలీవుడ్ లో ఉన్నా కానీ.. అరుదైన పాత్రల్లో ఒకటిగా మాత్రం ‘చిట్టిబాబు’ పాత్ర నిలిచిపోయింది. సుకుమార్ ఈ పాత్రను తీర్చిదిద్దిన విధానం, రామ్ చరణ్ నట విశ్వరూపం.. ఈ సినిమాను నాన్ బాహుబలి కేటగిరీలో ఇండస్ట్రీ హిట్ గా నిలిపింది.

 

ఏకంగా 236 కోట్ల కలెక్షన్లతో తొలి 200 కోట్ల మార్కును టాలీవుడ్ కి.. అదీ ఒక్క తెలుగు భాషలోనే అందించడం మరింత విశేషం. ఇన్ని అద్భుతాలు చేసిన రంగస్థలం విడుదలై నేటికి మూడేళ్లు. 2018 మార్చి 30న విడుదలైంది. 100 రోజుల సినిమా అనే మాటే మర్చిపోయిన నేటి రోజుల్లో.. ఓటీటీల్లో వచ్చినా కూడా 100 రోజులు 18 సెంటర్లలో రన్ కావడం టాలీవుడ్ చరిత్రలో లిఖించదగ్గదే. రామ్ చరణ్ పరంగా చూస్తే కలెక్షన్లు, రికార్డులే కాదు.. నటనలో కూడా చిరంజీవి కొడుకు చిరంజీవే అయ్యాడని మెగాభిమానులు మురిసిపోయారు. ‘రంగస్థలం’.. తెలుగు సినిమాపై చెరగని సంతకం..!

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఎక్కువ చదివినవి

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...