ఎంపీగా తనకున్న హక్కులను టీటీడీ చైర్మన్ కాలరాస్తున్నారని.. తన సిఫార్సులను తిరస్కరిస్తున్నారని ఎంపీ రఘురామకృష్ణ రాజు మండిపడ్డారు. వైవీ సుబ్బారెడ్డి కి తన హక్కులకు భంగం కలిగించే అధికారం ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. సుబ్బారెడ్డి వెనుకు తాడేపల్లి పెద్దలు ఉన్నారనే అనుమానం కలుగుతోందని ఆయన ఆరోపించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. సుబ్బారెడ్డి తమ జిల్లా మంత్రి రంగనాధ రాజు కలిసే తనపై కుట్రలు పన్నుతున్నారని కూడా ఆరోపించారు.
ఎంపీగా తన నియోజకవర్గానికి వెళ్తే సొంత పార్టీ నేతలే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. హిందూ దళితులు, క్రైస్తవ దళితుల మధ్య చిచ్చు రాజేస్తున్నారని ఆరోపించారు. తనపై ఒకేరోజు పది కేసులు మోపారని అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడాలని తాను ప్రధానిని కోరడమే తప్పా? అని ఆయన ప్రశ్నించారు. తనపై తప్పుడు కేసులు మోపినవారిపై లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. త్వరలోనే వారికి ప్రివిలేజ్ నోటీసులు పంపిస్తానన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై ప్రధానికి నివేదిస్తానని ఆయన అన్నారు.
142485 917111You made some decent points there. I looked on the internet for that issue and located most people will go in addition to with the internet web site. 838145
695912 60078This web site can be a walk-through its the info you wanted concerning this and didnt know who to ask. Glimpse here, and you will undoubtedly discover it. 795636
720320 181946Aw, it was an very good post. In thought I would like to set up writing similar to this moreover – taking time and actual effort to create a really excellent article but exactly what do I say I procrastinate alot and also no indicates manage to go done. 510272
742078 675930I genuinely thankful to uncover this site on bing, just what I was seeking for : D too bookmarked . 483073