డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాధ్ లైగర్ తో భారీ డిజాస్టర్ అందుకున్నాడు. అయితే.. ఎప్పుడూ లేనిది ఈసారి బయ్యర్లు ఆయనపై దండయాత్రకు సిద్ధమయ్యారు. ఈనెల 27న పూరి ఇంటి ముందు ఆందోళన చేసేందుకు సిద్ధమయ్యారు. ఈమేరకు వాట్సాప్ లో ఉన్న ఓ మెసేజ్ ను ఆర్జీవీ కూడా పోస్ట్ చేశాడు. దీనిపై పూరి ఆగ్రహం వ్యక్తం చేయడమే కాదు తీవ్రంగా స్పందించాడు.
‘అసలు ఎగ్జిబిటర్లకు నాకు సంబంధం ఏంటి. నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారా..? నేను డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. పరువు పోకూడదని కొంత ఇస్తాను టైమ్ ఇవ్వమంటున్నా. ఇలా చేస్తే రూపాయి కూడా ఇవ్వను. ఇక్కడ అందరం గ్యాంబ్లింగ్ చేస్తున్నాం. హిట్టయితే డబ్బులు వసూలు చేసేందుకు నానా సంకలు నాకాలి. పోకిరి దగ్గర నుంచి ఇస్మార్ట్ శంకర్ వరకూ బయ్యర్స్ దగ్గర నుంచి నాకు రావాల్సిన డబ్బులు ఎన్నో ఉన్నాయి. బయ్యర్స్ అసోసియేషన్ వీటిని ఇప్పిస్తుందా..?’ అని మాస్ వార్నింగే ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఆడియో వైరల్ అయింది.
127162 940001Aw, it was a quite great post. In idea I would like to devote writing such as this furthermore,?C spending time and specific work to produce a great post?- nonetheless so what can I say?- I waste time alot and never at all appear to obtain 1 thing completed. 513261
773659 547584Quite informative post. Your current Internet site style is awesome as properly! 5099