Switch to English

ప్రియాంక రెడ్డి హత్య : ఈ క్లూ ఆధారంగానే పట్టుకున్నారు..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి..పాశవికంగా హత్య చేసిన అక్కడితో ఆగకుండా బాధితురాలి కుటుంబానికి చివరి చూపులు కూడా మిగల్చకుండా దహనం చేసిన నిందితులను షాద్ నగర్ పోలీసులు నిన్న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వారి వద్దనుంచి విలువైన సమాచారాన్ని రాబట్టారు. ఈ సమాచారం మేరకు అత్యాచారం ఎలా జరిగింది.. హత్య ఎలా చేశారు అనే విషయాలను పోలీసులు తెలుసుకోగలిగారు. పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో తెలిపిన వివరాలు ఈ విధంగా వున్నాయి

నవంబర్ 27 వ తేదీ సాయంత్రం 9 గంటల ప్రాంతంలో ఓఆర్ఆర్ టోల్ ప్లాజా వద్దకు చేరుకున్న ప్రియాంక రెడ్డి స్కూటీకి పంచర్ కావడంతో..  బైక్ రిపేర్ చేయిస్తా అని నిందితుడిలో ఒకరు వెళ్తున్న సమయంలో ప్రియాంక రెడ్డి వారి ఫోన్ నెంబర్ తీసుకుంది.  ఆ ఫోన్ నెంబర్ ఏ 1 నిందితుడు మహ్మద్ ఆరిఫ్ ఫోన్ నెంబర్.  బైక్ తీసుకెళ్లి 15 నిముషాలు అవుతున్నా రాకపోవడంతో ఆరిఫ్ నెంబర్ కు ఫోన్ చేసింది.  ఈ ఫోన్ నెంబర్ ఆధారంగానే ప్రధాన నిందితుడు ఆరిఫ్ ను పోలీసులు పట్టుకున్నారు.

ఇక ఆ సమయంలో ప్రధాన నిందితుడు మహ్మద్ ఆరిఫ్.. ప్రియాంక రెడ్డి నోరు మూసి గోడ వెనక్కు లాక్కెళ్లారు. అక్కడే ఆమెపై అత్యచారం చేశారు. ఆమె అరుస్తుండటంతో… ఆమెకు బలవంతంగా మద్యం తాగించి నోరు, ముక్కు మూసి రేప్ చేశారు. దీంతో ఆమె మరణించింది. అనంతరం ఆమె శవాన్ని లారీ కేబిన్ లో వేసుకొని మృతదేహంపైనే కామాంధులు కామదాహం తీర్చుకున్నారు. ఆ తరువాత అక్కడి నుంచి లారీ వెళ్ళిపోయింది. ఇంతలా చేసిన ఆ నరరూప రాక్షసులకు పోలీసులు కల్పిస్తున్న సెక్యూరిటీని చూసి జనాలు నివ్వెరపోతున్నారు.

ఈ ఉదయం పోలీసులు ఆ నలుగురిని షాద్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అలా తరలించిన తరువాత అక్కడికి ప్రజలు భారీ ఎత్తున చేరుకోవడం.. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ.. నిందితులను తమకు అప్పగించాలని డిమాండ్ చేయడంతో ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి.

హాస్పిటల్ కు కూడా తీసుకెళ్లలేని పరిస్థితులు ఉండటంతో ప్రభుత్వ వైద్యులు, చివరకు షాద్ నగర్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కూడా పోలీస్ స్టేషన్ కు వచ్చి విచారణ జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తరువాత వారికి 14 రోజులపాటి రిమాండు విధించారు. రిమాండ్ విధించిన నలుగురు నిందితులను షాద్ నగర్ నుంచి చర్లపల్లి జైలుకు తరలించేందుకు పోలీసులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు.

బహుశా ఒక కరుడుకట్టిన తీవ్రవాది పట్టుబడినపుకు అతడిని తరలించేందుకు కూడా ఈ స్థాయిలో ఏర్పాట్లు చేస్తారో లేదో కూడా తెలియదు. ఆ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. అత్యాచారం, హత్య చేసిన నిందితులను తరలించడానికి నలుగురు డీసీపీల నేతృత్వంలో ఒక భారీ కాన్వాయ్ ను ఏర్పాటు చేసి తీసుకెళ్లారు అంటే.. ప్రజల్లో ఆ నిందితులపై ఎంతటి ఆగ్రహం ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు.

ఒకవేళ ఆ సమయంలో ఆ నిందితులు ప్రజల చేతికి చిక్కితే.. వాళ్ళ చేతుల్లో ముక్కలయ్యేవారు. ఇప్పటికైనా చట్టాలను కఠినం చేసి మహిళలను రక్షించడానికి తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. 'సెట్ అయ్యిందే'...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని...