ఇటీవల విడుదలైన మత్తు వదలరా సినిమా మొదటి రోజే మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. అయితే కలెక్షన్ల విషయానికి వస్తే లాభాలు ఏమి కనబడటంలేదు ఆశించిన స్థాయిలో ఈ సినిమా కలెక్షన్లు రాబట్టలేకపోతున్న తరుణంలో తాజాగా ఈ సినిమా యూనిట్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తో సోషల్ మీడియాలో పబ్లిసిటీ స్టంట్ చేయించింది.
సినిమా బాగుంది అని ఇంకా అనేక రకాలుగా సినిమాకి ప్రమోషన్ వచ్చే విధంగా రాజమౌళి ద్వారా ట్విట్టర్ లో కామెంట్లు చేయించగా అయినా కానీ సినిమాకి పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. అయితే తర్వాత డైరెక్టర్ సుకుమార్ ని రంగంలోకి దింపారు కలెక్షన్ల విషయంలో మాత్రం ఎక్కడ ఏ మార్పు రాలేదు.
ఇటువంటి తరుణంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని రంగంలోకి దింపి సినిమా చూపించగా సినిమా చూసి సినిమా గురించి ప్రభాస్ చెప్పిన ఓ వీడియోని సినిమా యూనిట్ ఇటీవల రిలీజ్ చేసింది. అయినా మత్తు వదలరా సినిమాకి కలెక్షన్లు ఏ మాత్రం పెరగలేదు. కేవలం మల్టీప్లెక్స్ ఆడియన్స్ తప్ప ఎవరూ చూడటం లేదు..B,C సెంటర్లలో అయితే జనాలు కూడా లేరు, రిలీజ్ కూడా లేదు కొన్ని చోట్ల ఈ సినిమా కేవలం క్రిటిక్స్ మాత్రమే బాగుంది అని అంటున్నారు.
ఏది ఏమైనా సినిమా కోసం అనేకమంది ప్రభాస్ రంగంలోకి దిగిన గాని మత్తు వదలరా సినిమా కి మంచి టాక్ ఉన్న సరైన కలెక్షన్లు మాత్రం రాబట్టలేకపోతున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి.
517400 632321I enjoy your writing type, do maintain on writing! Ill be back! 192504
109136 209390As soon as I discovered this internet website I went on reddit to share some with the adore with them. 247966
164054 108383Hello Guru, what entice you to post an post. This article was very interesting, especially since I was looking for thoughts on this topic last Thursday. 246763