మే2న అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్న సందర్భంగా కేంద్ర ఎన్నికల కమిషన్ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా విజృంభణ నేపథ్యంలో ఎన్నికల విజయోత్సవ ర్యాలీలను నిషేధించింది. గెలిచిన అభ్యర్ధులు రిటర్నింగ్ ఆధికారి నుంచి ధ్రువీకరణ పత్రం పొందే సమయంలో మరో ఇద్దరికి మాత్రమే అవకాశం కల్పించింది. కరోనా కట్టడి నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ ఈ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని పేర్కొంది. దేశంలో రోజురోజుకీ పెరుగుతున్న కరోనా తీవ్రత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
మరోవైపు పశ్చిమ బెంగాల్లో ఏడో విడత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎనిమిదో విడత ఎన్నికలు ఈనెల 29న జరుగబోతున్నాయి. ఇటివల ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో.. ముఖ్యంగా బెంగాల్లో కరోనా ఉధృతి పెరిగింది. సభలు, రోడ్ షోలకు భారీగా నేతలు, కార్యకర్తలు హాజరవగా కరోనా వైరస్ విపరీతంగా వ్యాపించిందని ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో మే2న తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల ఎన్నికల ఫలితాల విజయోత్సవాలపై ఈసీ ఈ నిషేధం విధించింది.
152998 692629Some genuinely fantastic blog posts on this internet site , thankyou for contribution. 989790
558338 543654This will be a great site, may you be interested in performing an interview about how you developed it? If so e-mail me! 962888
841508 462613We offer the top practical and most applicable solutions. All our Sydney plumbers are experienced and qualified and are able to quickly assess your difficulty and discover the very best answer. 757273