తిరుపతి ఉప ఎన్నికల్లో అన్ని ప్రధాన పార్టీలకు సంబంధించిన నాయకులు నామినేషన్ ను దాఖలు చేశారు. పెద్ద ఎత్తున ప్రచారాలు మొదలు పెట్టారు. నామినేషన్ దాఖలు చేసిన సమయంలో ప్రతి ఒక్కరు కూడా వారి వారి ఆస్తులు మరియు వారి కుటుంబాలకు సంబంధించిన ఆస్తులను వెళ్లడించాల్సి ఉంటుంది. అందులో భాగంగా తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులకు సంబంధించిన ఆస్తుల వివరాలు బయటకు వచ్చాయి. అందరిలోకి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న చింతా మోహన్ ఆస్తులు ఆశ్చర్యంగా ఉన్నాయి.
చింతా మోహన్ పేరున ఆస్తులేమీ లేవు. ఆయన వార్షిక ఆదాయం కేవలం రూ.6.10 లక్షలుగా అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఆస్తులు ఏమీ లేవని ఆయన కుటుంబ ఆస్తులు మాత్రం రూ.3.27 కోట్లుగా పేర్కొన్నారు. ఆయన భార్య చింతా రేవతి పేరున ఈ ఆస్తులు ఉన్నాయి. ఆమెకు 2 లక్షల నగదు మరియు 400 గ్రాముల బంగారం ఉంది. తిరుపతిలో 20 సెంట్ల వ్యవసాయేతర భూమి ఉంది. 95 లక్షల విలువ చేసే కమర్షియల్ బిల్డింగ్ ఉంది. ఇక చింతా మోహన్ మరియు ఆయన కుటుంబ సభ్యులపై ఎలాంటి కేసులు లేవు. ఇరత అభ్యర్థుల విషయానికి వస్తే బీజేపీ అభ్యర్థి రత్నప్రభ కుటుంబ ఆస్తుల విలువ రూ.24.68 కోట్లు, వైకాపా అభ్యర్థి గురుమూర్తి కుటుంబ ఆస్తుల విలువ రూ.47.25 లక్షలు మాత్రమే.
389164 364248Fascinating, but not ideal. Are you going to write much more? 58000
721990 645421Im often to blogging and i in actual fact respect your content. The piece has truly peaks my interest. Im going to bookmark your content and preserve checking for brand new data. 25327
570601 760785Hey there! Great post! Please when all could see a follow up! 395314
628613 975871This site is normally a walk-through you discover the details it suited you about this and didnt know who need to. Glimpse here, and you will undoubtedly discover it. 67894
841917 798634Sweet site , super layout, actually clean and utilize genial . 514401
66579 48594You should participate in a contest for among the top blogs on the web. I will suggest this internet web site! 281695