ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు ఎదురుదాడి కొనసాగుతోంది. రెండు రోజులుగా ఆయన వరుసగా సీఎంకు లేఖలు రాస్తున్నారు. ఎన్నికల హామీలను నిలబెట్టుకోవాలని నాటి హామీలను ప్రస్తావిస్తున్నారు. ఈ క్రమంలో నేడు మరో లేఖ రాశారు. ‘ఎన్నికల హామీలో భాగంగా పెళ్లి కానుక, షాదీ ముబారక్ పథకాలకు సాయం పెంచుతామని ప్రకటించారు.
ఈసాయాన్ని లక్షకు పెంచుతామని ఎన్నికల సందర్భంగా చెప్పారు. వీటిపై ప్రజల్లో మంచి స్పందన వచ్చింది. ఈ హామీలను నిలబెట్టుకోండి’.. అని రాశారు. ఇప్పటికే రాసిన రెండు లేఖల్లో సీపీఎస్ రద్దు విధానం, వృద్ధాప్య పింఛను 2750కి పెంచాలని కోరారు. దీంతో రఘురామ లేఖలు రాజకీయంగా సంచలనం రేపుతున్నాయి.
మరోవైపు రఘురామపై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకరుకు వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. అది సాధ్యం కాదని.. తానేమీ ఇతర పార్టీలతో జట్టు కట్టడం కానీ.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం చేయలేదని అన్నారు.
954630 372166Fantastic beat ! I wish to apprentice even though you amend your site, how could i subscribe for a blog website? The account aided me a acceptable deal. I had been a little bit acquainted of this your broadcast provided bright clear notion 419266
95422 52570Thank you for sharing with us, I conceive this website genuinely stands out : D. 105526
974208 214580I recognize there exists an excellent deal of spam on this weblog site. Do you need to have help cleaning them up? I can assist among courses! 89514