ఆ తల్లికి కన్నపేగుపై ఉన్న ప్రేమ.. తన కుమారుడ్నే కాకుండా మరో 24 మంది ప్రాణాలు కాపాడింది. ఫిబ్రవరి 7న ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లాలో కొండచరియలు విరిగిపడి జల ప్రళయం సంభవించిన సంగతి తెలసిందే. ఈ విలయంలో తపోవన్ పవర్ ప్రాజెక్టు పూర్తిగా ధ్వంసమైంది. అదే సమయంలో ప్రాజెక్టులో ఒక పెద్ద ట్రక్కుకు డ్రైవర్ గా పని చేస్తున్న విపుల్ కైరేనీ తన బృందంతో పని చేస్తున్నాడు.
ఈ సమయంలో తల్లి ఫోన్ చేసి చెప్పిన మాటలు విని షాక్ అయ్యాడు. అయితే.. మొదట ఆమె మాటలు నమ్మలేదు. పదేపదే తల్లి ఫోన్ చేసి వస్తున్న ఉపద్రవం గురించి చెప్పడంతో ఆందోళనతో తన బృందంతో సమీపంలోని ఎత్తైన ప్రదేశానికి వెళ్లాడు. క్షణాల్లోనే ఉవ్వెత్తున వచ్చిన వరద పవర్ ప్లాంట్ ను నాశనం చేసింది. తన తల్లి ఫోన్ చేయకపోయినా.. ఆమె మాటలు నమ్మకుంటే తాము ప్రాణాలతో ఉండేవాళ్లం కాదని విపుల అంటున్నాడు. మిగిలినవారు కూడా విపుల్ తల్లికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు.
245484 770879This will likely be a fantastic internet site, will you be involved in doing an interview regarding how you developed it? If so e-mail me! 395675
367267 641769extremely nice post, i truly love this internet site, maintain on it 849699