Switch to English

Janasena-Tdp: పొత్తు ధర్మం ‘జనసేన’కేనా..? లోకేశ్ కామెంట్ తో హీట్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

Janasena-Tdp: ‘టీడీపీతో పొత్తు ధర్మం పాటించండి.. టీడీపీతో పొత్తు గురించి ఎవరు నెగటివ్ గా మాట్లాడినా కోవర్టులుగా పరిగణిస్తాం.. ముఖ్యమంత్రి అభ్యర్ధి గురించి నాకు వదిలేయండి.. ఎవరూ మాట్లాడొద్దు.. టీడీపీ రెచ్చగొట్టినా సంయమనం పాటించండి..’ ఇవీ జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తమ నేతలు, జనసైనికులు, వీరమహిళలకు ఇచ్చిన సందేశం. అయితే.. గ్రౌండ్ రియాలిటీలో జరుగుతున్నదేంటీ.. అంటే ఎన్నో అనుమానాలు, ప్రశ్నలు. అయితే.. అధినాయకత్వాలు కలిసి ఉండటంతో అంతా సాఫీగానే సాగిపోతోంది. పైగా.. ఇటివలే టీడీపీ (Tdp) సొంత కార్యక్రమం.. లోకేశ్ (Lokesh) పాదయాత్ర ముగింపు సభలో కూడా పవన్ పాల్గొన్నారు. జనసేన శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

అయితే.. చిక్కంతా పొత్తు ధర్మం పాటించండి అని పవన్ ఇచ్చిన పిలుపును టీడీపీ కూడా పాటిస్తుందా అనేదే..? జగన్ ను సీఎం పదవి నుంచి దించాలి.. వ్యతిరేక ఓట్లు చీల్చనివ్వను అని పవన్ కల్యాణ్ ఎప్పుడూ అంటున్నారు. అంటే జనసేన-టీడీపీ పొత్తు ప్రజల్లోకి వెళ్లాలి.. ఇరు పార్టీల అభిమానుల్ని మెప్పించాలి.. ప్రజల్లో నమ్మకం కలిగించాలి. అప్పుడే కూటమిలో ఎక్కడ తమ అభ్యర్ధుల్ని నిలబెట్టినా ఓట్లు పడేది. అయితే.. నిన్నటి ఓ ఇంటర్వ్యూలో లోకేశ్ మాట్లాడుతూ.. ‘సీఎం చంద్రబాబే. ఇందులో రెండో ఆలోచనకు తావు లేదు’ అని కుండబద్దలు కొట్టారు. దీంతో జనసైనికులు, రాజకీయ వర్గాలు, ఓరకంగా జనసేన కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడినట్టే.

సీఎం షేరింగ్ పై ఎంతో ఆచితూచి మాట్లాడాల్సిన చినబాబు ఒక్కసారిగా మనసులో ఉన్నది బయటపెట్టారు. ఎన్నికల తర్వాత మాట్లాడాల్సిన అంశం.. అధినాయకత్వం చర్చిస్తుంది.. అని అనకుండా చంద్రబాబే సీఎం అంటే జనసైనికులకు, పవన్ మద్దతుదారులను ఇరుకనపెట్టినట్టే. ఓపక్క జనసేన బలం ఉపయోగపడాలని, పవన్ సీఎం కావాలనేది.. వారి ఆకాంక్ష. అసలంటూ పొత్తు పొడిచింది.. ఓట్లు పడేలా చేయాల్సిన సమయంలో లోకేశ్ వ్యాఖ్యలు ఇరుపార్టీలకూ నష్టమే. 2014లో పొత్తు 2018లో లేదు. ఇప్పుడు మళ్లీ జతకట్టి.. ప్రజల్లో నమ్మకం కల్పించాల్సింది పోయి ఇలా మాట్లాడితే.. జనసేన నేతలు సరే, పవన్ సీఎం అనే జనసైనికుల పరిస్థితి, పొత్తు ధర్మం మాటేమిటో..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి ని తెలుగు లో 'సత్య' గా...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...