ఏపీలో అమలు అవుతున్న అమ్మ ఒడి పథకంలో భాగంగా ఇప్పటి వరకు విద్యార్థిని విధ్యార్థుల తల్లులకు నగదు ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకంను మరింత విభిన్నంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి అమ్మ ఒడి పథకం డబ్బులు బదులుగా 9 నుం డి 12వ తరగతి పిల్లలకు ల్యాప్ టాప్ లను ఇవ్వాలని నిర్ణయించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించారు.
ఈ పథకం పై అభిప్రాయ సేకరణ జరగాలంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి సూచించాడు. తల్లుల అభీష్టం మేరకే ఈ పథకంలో భాగంగా వారి పిల్లలకు ల్యాప్ టాప్ లు ఇవ్వబోతున్నట్లుగా ప్రభుత్వ వర్గాల వారు ప్రకటించారు. ఒకటవ తరగతి నుండి 12వ తరగతి చదువుతున్న పిల్లలకు ఎప్పటిలాగే అమ్మ ఒడి పథకంను అమలు చేయబోతున్నట్లుగా చెప్పుకొచ్చారు. అయితే 9 నుండి 12 వ తరగతి చదువుతున్న పిల్లలకు వారి తల్లులు ఓకే అంటే ల్యాప్ టాప్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాల వారు అంటున్నారు.
468984 698081This really is a great web page, could you be interested in performing an interview about just how you created it? If so e-mail me! 886012
906076 801571Some genuinely good and utilitarian information on this internet site , likewise I believe the layout has amazing attributes. 769416
882057 479741Simply a smiling visitor here to share the really like (:, btw excellent style and style . 422747
641517 713046I truly enjoyed reading this website, this is great weblog. 258048