టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పటికే పితృత్వపు సెలవులపై ఇండియాకు వచ్చిన విషయం తెల్సిందే. దాంతో కోహ్లీ లేకుండానే ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాను టెస్టు సిరీస్ లో టీం ఇండియా ఎదుర్కొంటుంది. కోహ్లీ లేకుండా రెండవ టెస్టు ఆడిన టీం ఇండియా విజయాన్ని సొంతం చేసుకుంది. కాని కోహ్లీ లేని లోటు మాత్రం కనిపించింది. ఇదే సమయంలో టీం ఇండియా నుండి స్టార్ బ్యాట్స్ మన్ కీపర్ కేఎల్ రాహుల్ తప్పుకున్నాడు. ఎడమచేతి మణికట్టుకు గాయం అవ్వడంతో రాహుల్ తప్పుకున్నాడు అంటూ బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.
ఇప్పటికే టీం ఇండియాకు కోహ్లీ తో పాటు షమీ, ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మ లు దూరమయ్యారు. రోహిత్ శర్మ కూడా దూరం అయినా తర్వాత మ్యాచ్ కు అతడు ఆడే అవకాశం కనిపిస్తుంది. రోహిత్ జాయిన్ అవ్వబోతున్నాడు అనుకుంటున్న సమయంలో రాహుల్ తప్పుకోవడం టీం ఇండియాకు పెద్ద షాక్ గా ఉంది. కీలకమైన మూడవ టెస్టులో రాహుల్ లేని లోటు కనిపించడం ఖాయం అంటున్నారు. ఇప్పటికే టెస్టు సిరీస్ 1-1 తో సమంగా ఉంది. తదుపరి మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించే అవకాశం ఉంది. ఇలాంటి టెస్టకు రాహుల్ లేకపోవడం లోటే అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
144237 755591Excellent information many thanks sharing and reaching us your subscriber list. 986814
503904 862375Over and over once again I take into consideration these problem. As a matter of fact it was not even yesterday that I last thought about it. To be honest, what is your thought though? 830516
143176 61344you can have a wonderful weblog here! would you wish to make some invite posts on my weblog? 101209
373336 863370Fantastic article mate, keep the excellent function, just shared this with ma friendz 989613