కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి వెళ్లిన కిషన్ రెడ్డి ఏప్రిల్ 1 నుంచి 3వ తేదీ వరకూ హైదరాబాద్ లో జరిగే అఖిల భారత సాంస్కృతిక కార్యక్రమాలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈక్రమంతో కిషన్ రెడ్డికి చిరంజీవి ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం తనకు అందిన ఆహ్వానంపై చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు.
‘కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా వచ్చి ఆహ్వానించడం నాకు దక్కిన గౌరవం. జానపద, గిరిజన కళలు, సంగీతం, వివిధ రాష్ట్రాల ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను ప్రోత్సహించే క్రమంలో ఇటువంటి వేదికలు ఎంతో అత్యావసరం. కళాకారుల జీవనోపాధి దృష్ట్యా ఇదొక గొప్ప వేదిక’ అని చిరంజీవి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో కిషన్ రెడ్డికి శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందించారు చిరంజీవి.
724910 347910Yay google is my world beater assisted me to find this fantastic web internet site ! . 412260
730126 716856so facebook recommended me the pages food and eating ,,, yeah Im obese|HasmAttack| 270370
223146 794029Wow ~ Good stuff ~ Come and have a look at MY ?? 794601
51090 563546Seriously really great contribution, I truly depend on up-dates of your stuff. 691084
617244 456901good day, your internet site is inexpensive. I do a lot of thanks for succeed 511264