టీడీపీ ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత విజయవాడ టీడీపీ మేయర్ అభ్యర్థిగా ఖరారయ్యారు. ఆమె పేరుని ఖరారు చేస్తూ, టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. విజయవాడ కార్పొరేషన్ పరిధిలో 11వ డివిజన్ నుంచి కేశినేని శ్వేత బరిలోకి దిగారు.
నిజానికి, కేశినేని శ్వేత బెజవాడ టీడీపీ మేయర్ అభ్యర్థిగా ఎప్పుడో అనధికారికంగా ఖరారైపోయారు. గత కొంతకాలంగా ఆమె రాజకీయాల్లో చురుగ్గా వున్నారు. అయితే, మధ్యలో కేశినేని శ్వేతకు అడ్డుపల్ల వేసేందుకు టీడీపీలోనే కొందరు ప్రయత్నించారు కూడా.
మరోపక్క, బెజవాడ టీడీపీలో కేశినేని నాని – బుద్ధా వెంకన్న వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తూ వస్తోంది. ఎప్పటికప్పుడు ఈ ఇద్దరూ ఒకరిపై ఇంకొకరు విమర్శనాస్త్రాలు సంధించుకోవడం, పంచాయితీ కాస్తా అధినేత వద్దకు వెళ్ళడం షరామామూలైపోయింది. కేశినేని శ్వేత విషయంలోనూ బుద్ధా వెంకన్న వర్గం తెరవెనుకాల ‘కుట్ర’ పన్నుతోందన్న విమర్శలు ఇప్పటికీ వినిపిస్తూనే వున్నాయి.
852990 27105I actually like your writing style, excellent information , thankyou for putting up : D. 649867
173608 435709This is a great topic to speak about. Sometimes I fav stuff like this on Redit. I dont believe this would be the most effective to submit though. Ill take a look about your website though and submit something else. 550312
800256 501209Glad to be one of the visitors on this awe inspiring web website : D. 958132