ఈ ఏడాది ఐపీఎల్ ను 8 జట్లతో నిర్వహించబోతున్నట్లుగా ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది. అయితే 2022 సీజన్ నాటికి రెండు జట్లను చేర్చబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది. ఐపీఎల్ లో రెండు జట్లను పెంచడం వల్ల బీసీసీఐకి భారీగా ఆధాయం కూడా పెరుగుతుంది అనడంలో సందేహం లేదు.
అద్బుతమైన ఆధరణ దక్కించుకున్న ఐపీఎల్ లో స్థానం కోసం చాలా ప్రాంచైజీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. కొత్తగా ఏర్పడబోతున్న రెండు జట్లను దక్కించుకునేందుకు పలు సంస్థలు ప్రయత్నాలు ప్రారంభించాయి.
బీసీసీఐ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఒక్కో జట్టు ప్రాంచైజీకి రూ.1500 కోట్ల వరకు వ్యచ్చించే అవకాశం ఉందంటున్నారు. బీసీసీఐ రూ.1500 కోట్లు ప్రాంచైజీ రేటును నిర్ణయిస్తే దానికి మించి కూడా రేటు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కోట్లు కురిపిస్తున్న కారణంగా వేల కోట్లు పెట్టేందుకు ప్రాంచైజీలు సిద్దంగా ఉన్నాయి. 2022లో మహా అద్బుతమైన ప్రదర్శణలు ఉండబోతున్నాయి అంటూ ఇప్పటి నుండే జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
633850 77792Taylor Lautner By the way you may want to look at this cool website I found 371307
196039 859125I believe this is finest for you: Soccer, Football, Highlight, Live Streaming 416176