ఇప్పటి వరకు రైతులకు బ్యాంకర్స్ రుణాలు ఇవ్వాలంటే పెద్ద ప్రహసనం. రైతుల వ్యవసాయ భూముల వద్దకు బ్యాంకు అధికారులు వెళ్లి అక్కడ పరిస్థతులను పరిశీలించి భూమి పరీక్ష చేయించి పంటల పరిస్థితి ఇతర విషయాలను ఎంక్వౌరీ చేసి ఆ తర్వాత కాని లోను ఇచ్చే వారు కాదు. అందుకు కనీసం మూడు నుండి నాలుగు వారాల సమయం పట్టేది. కాని ఇప్పుడు ఫీల్డ్ ఆఫీసర్లకు బదులుగా శాటిలైట్ ను రంగంలోకి దించబోతున్నట్లుగా ఐసీఐసీఐ పేర్కొంది.
రైతులకు ఇకపై రుణాలు ఇవ్వడానికి గాను శాటిలైట్ డేటాను వినియోగించుకోబోతున్నట్లగా ప్రకటించారు. అందుకు గాను ఇస్రో మరియు నాసా వారితో చర్చలు జరిపారట. ఏ రైతుకు అయితే పంట రుణం అవసరం ఉందో ఆ రైతు పోలం లేదా చేనును శాటిలైట్ ద్వారా పరిశీలించి దానిలో పంట పండే శాతం ఇతరత్ర విషయాలను ఎంక్వౌరీ చేయనున్నారు. దాని ద్వారా రైతుకు చాలా స్పీడ్ గా రుణం అందుతుందని ఐసీఐసీఐ ప్రకటించింది. ముందు ముందు అన్ని బ్యాంకులు కూడా ఇదే పద్దతిని ఫాలో అయ్యే అవకాశం ఉందంటున్నారు.
807401 865835Good day! Do you know if they make any plugins to protect against hackers? Im kinda paranoid about losing everything Ive worked hard on. Any tips? 765641
608825 42317When I saw this page was like wow. Thanks for putting your effort in publishing this article. 828656
800927 736260Its truly a terrific and useful piece of information. Im pleased that you just shared this helpful information with us. Please stay us informed like this. Thank you for sharing. 106861