ఏపీ ప్రజలకు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. రెండు లక్షల కేసులు నమోదు అయిన ఈ సమయంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ సంఖ్య ఎక్కడకు చేరుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలోనే టాప్ లోకి ఏపీ వెళ్తుందా అంటూ ఆందోళన చెందుతున్న సమయంలో ప్రముఖ జాతీయ దిన పత్రిక తాజాగా ఒక కథనంలో ఏపీలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యం అంటూ విమర్శలు చేయడం జరిగింది.
తాజాగా కోవిడ్ కంట్రోల్ రూమ్ స్పెషల్ ఆఫీసర్ అయిన డాక్టర్ ప్రభాకర్ రెడ్డి వచ్చే నెల నుండి ఏపీలో కరోనా కేసుల సంఖ్య తగ్గబోతున్నాయి. గత కొన్ని రోజులుగా పరిశీలిస్తున్నట్లయితే హెర్డ్ ఇమ్యూనిటీ బాగా పెరిగింది. రాష్ట్రంలో వచ్చే నెల నుండి గణనీయంగా కేసులు తగ్గుముఖం పడుతాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక రాష్ట్రంలో కరోనా మృతుల శాతం కూడా చాలా తక్కువగా ఉండటం ఆనందించే విషయం అంటూ ఆయన అన్నారు.
688780 469491Its great as your other articles : D, appreciate it for putting up. 953151
727416 383961This sounds in a way inflammatory pending mecant wait for thisthank you! 868504
717667 707748Thanks so considerably for yet another post. I be able to get that kind of data details. friend, and exactly. 544201
469216 138599This sounds in a way inflammatory pending mecant wait for thisthank you! 191869