సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరూ ఈ నెల 11న భారీ స్థాయిలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే అదిరిపోయే రేంజ్ లో విడుదల ఏర్పాట్లు చేస్తున్నారు. సంక్రాంతి సందర్భగా విడుదల అవుతున్న ఈ సినిమా పై అంచనాలు అదే స్థాయిలో ఉన్నాయి.
స్టార్ హీరోలు నటించిన సినిమాలకోసం తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక షోస్ వేయడం పరిపాటే .. ఈ నేపథ్యంలో మహేష్ సరిలేరు నీకెవ్వరూ సినిమాకోసం ఆంధ్రప్రదేశ్ లో పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం. ఈ నెల 11 నుండి 17 వరకు ప్రతిరోజు అదనంగా రెండు షోస్ వేసుకోవచ్చని అనుమతి ఇచ్చారు.
అంటే ఈ ఆరు రోజుల పాటు ప్రతిరోజు ఆరు షోలు వేసుకోవచ్చన్నమాట. అయితే అది ఎప్పుడు అన్నది సినిమా డిస్ట్రిబ్యూటర్స్ నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఇక విడుదల రోజున ఉదయం 2గంటలకు, మల్లి 5గంటలకు ప్రత్యేక షో వేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహేష్ సరసన కన్నడ భామ రష్మిక మండన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో లేడి అమితాబ్ విజయశాంతి కీ రోల్ పోషిస్తుంది.
300752 573560Hey there. I want to to inquire somethingis this a wordpress weblog as we are thinking about shifting over to WP. Also did you make this theme on your personal? Thanks. 291293
223416 836278Exceptional post however , I was wanting to know in case you could write a litte a lot more on this subject? Id be quite thankful in case you could elaborate just a little bit more. Thanks! 345616