Switch to English

గంటా వర్సెస్‌ అవంతి.. విశాఖ రాజకీయాల్లో నయా ‘ట్విస్ట్‌’.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

అవంతి శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు.. ఇద్దరూ ఒకప్పటి సహచరులే. ఇద్దరూ కలిసే టీడీపీని వీడి, వైసీపీలో చేరదామనుకున్నారు. చివరి నిమషంలో గంటా శ్రీనివాసరావు వెనక్కి తగ్గితే, అవంతి మాత్రం ‘తెలివైన’ నిర్ణయం తీసుకున్నారు.. వైసీపీలో చేరి, గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి.. ఇప్పుడు మంత్రి పదవిలో వున్నారు.

గంటా శ్రీనివాసరావు కూడా ఎమ్మెల్యేగా గెలిచారు.. అయితే, టీడీపీ అధికారం కోల్పోవడంతో డీలాపడ్డారు. ప్రస్తుతం ఆయన వైసీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. నిజానికి, చాలాకాలంగా గంటా చుట్టూ చిత్ర విచిత్రమైన రాజకీయం నడుస్తోంది. వైసీపీ నుంచి ఆయనకు ఆఫర్‌ వెళ్ళింది.. కానీ, ఆయనే సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారట. మరో వెర్షన్‌ ఏంటంటే, గంటా ఎంత ప్రయత్నిస్తున్నా.. వైసీపీ అధిష్టానం సానుకూలంగా వున్నా.. అవంతి శ్రీనివాసరావు అడ్డుపుల్ల వేస్తున్నారట.

వీటిల్లో నిజం ఏది.? అన్న విషయాన్ని పక్కన పెడితే, మంత్రి అవంతి శ్రీనివాసరావు మాత్రం, గంటా పేరు చెబితేనే ఉలిక్కిపడుతున్నారు. ‘గంటా అవినీతిపరుడు.. సైకిళ్ళ కుంభకోణానికి పాల్పడ్డారు.. ఆయన అధికారం లేకపోతే వుండలేరు.. గంటా శ్రీనివాసరావు మైండ్‌ గేవ్‌ు ఆడుతున్నారు.. వైపీపీలో చేరేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు.. గంటా అవినీతిపై గతంలోనే పార్టీ అధిష్టానానికి నివేదిక ఇచ్చాను..’ అని అంటున్నారు.

అయితే, రాజకీయాల్లో కొన్ని ఈక్వేషన్స్‌ చిత్రంగా వుంటాయి. గంటా శ్రీనివాసరావుతో ఎంత ఉపయోగం.? అవంతి శ్రీనివాస్‌తో ఎంత ఉపయోగం.? అన్న లెక్కల్ని బట్టే, ఎవర్ని ఎలా డీల్‌ చేయాలన్నది వైసీపీ అధిష్టానం నిర్ణయిస్తుంది. గంటా శ్రీనివాసరావు ‘పలుకుబడి’ వున్న నాయకుడు. వెనకాల క్యాడర్‌ వున్న వ్యక్తి. అవంతికి ఈ విషయంలో చాలా మైనస్‌లున్నాయి. వైఎస్‌ జగన్‌ వేవ్‌లో మాత్రమే అవంతి గెలవగలిగారు తప్ప, ఆయన వెనకాల ‘బలమైన క్యాడర్‌’ లేదని వైసీపీ అధిష్టానమే భావిస్తోందట.

అధిష్టానం తన గురించి ఎలా ఆలోచిస్తోందో అర్థమయిపోయిందో ఏమోగానీ.. అవంతి ఒకింత గట్టిగానే ఉలిక్కిపడుతున్నారు. గంటా గనుక వైసీపీలోకి వస్తే.. అవంతి శ్రీనివాస్‌కి చెక్‌ పడినట్లే. అందుకే, గంటా రాకను అవంతి తీవ్రాతి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే, ఇప్పటిదాకా గంటా శ్రీనివాసరావు, వైసీపీలోకి చేరే విషయమై ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...