ప్రపంచ వ్యాప్తంగా ఒక వైపు కరోనాతో భయ బ్రాంతులకు గురి అవుతుంటే చైనా మాత్రం భారత్ సరిహద్దు వద్ద కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న విషయం తెల్సిందే. లడఖ్ వద్ద భారత భూబాగంలోకి చైనా చాలా ముందుకు దూసుకు వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. రెండు దేశాల మద్య ప్రస్తుతం ద్వైపాక్షిక చర్యలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో అక్కడ సైనికులు మాత్రం ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం చేస్తూనే ఉన్నారు.
నిన్న రాత్రి సమయంలో చైనా మరియు భారత్ సైన్యం మద్య రాళ్ల వర్షం కురిపించుకున్నారు. మొదట భారత్ సైనికులను కవ్వించే విధంగా చైనా సైనికులు రాళ్లు రువ్వారట. దాంతో భారత సైనికులు కూడా రాళ్లదాడికి దిగినట్లుగా అధికారులు పేర్కొన్నారు. భారత్కు చెందిన ముగ్గురు జవాన్లు ఈ దాడిలో మృతి చెందినట్లుగా ఆర్మీ ప్రకటించింది. అలాగే చైనాకు చెందిన సైనికులు కూడా మృతి చెందారు. ఈ విషయంపై భారత మరియు చైనా ఆర్మీ అధికారులు చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.
419118 240100Hello my family member! I wish to say that this post is amazing, fantastic written and come with approximately all vital infos. I would like to see extra posts like this . 777174
446775 276768This internet website is my inspiration , actually superb layout and perfect topic matter. 368454
896168 931641Perfectly composed content material , thankyou for entropy. 173921