Switch to English

ఎక్స్ క్లూజివ్: నో వర్రీ, రాజమౌళి తారక్ కి ది బెస్ట్ ఇచ్చేసాడు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,431FansLike
57,764FollowersFollow

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో సినిమా అంటే అభిమానులు తమ హీరో సినిమా సినిమా చూడటానికి రెండు మూడేళ్ళు ఎదురు చూడాల్సిందే.. కానీ ఆ రెండు మూడేళ్ళ వెలితిని రాజమౌళి ఒక్కసారిగా తీర్చేస్తారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో అటు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ అభిమానులు, ఇటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు తమ హీరోలని చూడాలని ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఈ ఎదురు చూపులు జనవరి 8, 2021 వరకూ తప్పదు, కానీ ఎన్.టి.ఆర్ అభిమానులు ఫుల్ హ్యాపీ అయ్యే ఓ ఎక్స్ క్లూజివ్ న్యూస్ ని మీకందిస్తున్నాం. ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్.టి.ఆర్ సరసన హాలీవుడ్ హీరోయిన్ ఒలీవియా మోరిస్ నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఒలీవియా మోరిస్ ని అనౌన్స్ చేసినప్పటి నుంచీ తారక్ తో కాంబినేషన్ ఎలా ఉంటుందో? ఫొటోస్ లో అంతగా అనిపించకపోవడంతో ఆన్ స్క్రీన్ ఒలీవియా మోరిస్ ఎలా ఉంటుందో అనే అనుమానాన్ని పలువురు రైజ్ చేశారు.

తెలుగు బులెటిన్ ఇస్తున్న ఎక్స్ క్లూజివ్ న్యూస్ ఏంటంటే – “ఎన్.టి.ఆర్ మరియు సినీ అభిమానులారా అలాంటి అనుమానాలు ఏం పెట్టుకోకండి. ఒలీవియా మోరిస్ తన పార్ట్ కి సంబందించిన షూట్ మొత్తం ఫినిష్ చేసేసింది. అలాగే తారక్ – ఒలీవియా మోరిస్ మధ్య వచ్చే అన్ని సన్నివేశాలను షూట్ చేశారు. ఆన్ స్క్రీన్ వీళ్లిద్దరి కెమిస్ట్రీ మరియు పెర్ఫార్మన్స్ అద్భుతంగా వచ్చిందని ‘ఆర్ఆర్ఆర్’ సెట్స్ నుంచి మేము ప్రత్యేకంగా తెలుసుకున్నాం. ఒలీవియా మోరిస్ మాత్రం ఆన్ స్క్రీన్ అప్పియరెన్స్ ఫెంటాస్టిక్ గా ఉందని తెలిపారు. సినిమా చూసాక అందరూ ఒలీవియా మోరిస్ తో ప్రేమలో పడటం పక్కా అంటున్నారు. రాజమౌళి అండ్ టీం కూడా వీరిద్దరి ట్రాక్ ఫైనల్ చూసుకున్నాక డబుల్ హ్యాపీగా ఉన్నారట. ‘ఆర్ఆర్ఆర్’లో తారక్ – ఒలీవియా మోరిస్ ట్రాక్ కూడా సినిమాకి బిగ్గెస్ట్ అట్రాక్షన్ అవుతుందని” సమాచారం.

ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ టీం మెయిన్ లీడ్స్ అయిన తారక్ – చరణ్ మధ్య వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. అలియా భట్ – చరణ్ ట్రాక్ షూట్ చేయాల్సి ఉంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

ఎక్కువ చదివినవి

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

Janhvi Kapoor: జాన్వీ కపూర్ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ

Janhvi Kapoor: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు.. ఫొటో షూట్స్.. పార్టీలతోపాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం ఆమె పెళ్లిపై ఓ నెటిజన్...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....