వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ఉప్పెన. ఈ సినిమా ఫిబ్రవరి 12న విడుదల కానుంది. ఉప్పెన చిత్రం ద్వారా సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఉప్పెన విడుదల సందర్భంగా అసలు ఈ కథ ఎలా పుట్టుకొచ్చింది, ఎలా ముందుకెళ్లింది వంటి విషయాలను దర్శకుడు పంచుకున్నారు.
రంగస్థలం సినిమా చేస్తున్న సమయంలో ఏదైనా మంచి ప్రేమకథ చేయాలనుకున్నప్పుడు నాకు ఉప్పెన ఆలోచన వచ్చింది. సుకుమార్ సర్ తో పంచుకుంటే ఐడియా బాగుంది స్టోరీ, స్క్రీన్ ప్లే పై వర్క్ చెయ్ అన్నారు. ఆరు నెలల సమయం తీసుకుని కథ మొత్తం సిద్ధం చేసుకుని సుకుమార్ సర్ కు చెబితే వెంటనే హగ్ చేసుకుని నువ్వు నా పెద్ద కొడుకువిరా అన్నారు.
అలాగే హీరో కోసం వెతుకున్నప్పుడు నా ఫ్రెండ్ ఒకరు వైష్ణవ్ తేజ్ ఫోటో చూపించారు. ఆయన్ను అడిగితే మొదట ఆసక్తి లేదన్నాడు. కానీ చివరికి చేయడానికి ఒప్పుకున్నాడు. అయితే చిరంజీవి గారికి నరేషన్ ఇవ్వాలి అన్నప్పుడు చాలా భయమేసింది. వారం రోజులు టైమ్ తీసుకుని రోజూ ప్రిపేర్ అయ్యి చివరికి వెళ్ళాను. అయితే చిరంజీవి టెన్షన్ పడకుండా చెప్పు అన్నారు. కథ మొత్తం విని చాలా బాగుందని అభినందించారు అని చెప్పుకొచ్చాడు దర్శకుడు బుచ్చి బాబు.
659414 462360so significantly fantastic information on here, : D. 910755
436444 551548Wow post thanks! We feel your articles are excellent and want much more soon. We love anything to do with word games/word play. 534465
72921 951936Some genuinely fantastic blog posts on this internet website , regards for contribution. 939898