ప్రముఖ ఇండియన్ క్రికెటర్ ఎం ఎస్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెటర్ గా తనదైన శైలి ఆటను చూపించి ప్రపంచ వ్యాప్తంగా ఫాన్స్ ను సంపాదించుకున్న ధోని అటు కమర్షియల్ యాడ్స్ తో చిన్నపిల్లలకు సైతం పరిచయం అయిపోయాడు.
ఇప్పటికే పలు బ్రాండ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవరాహరిస్తున్న ధోని త్వరలోనే సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. అయితే ధోని హీరోగా కనిపిస్తాడా అన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి .. కానీ ధోని ఎంట్రీ ఇచ్చేది నిర్మాతగా ? త్వరలోనే అయన సినిమా నిర్మాణంలోకి వేసేందుకు సిద్దమయ్యాడు.
ప్రముఖ బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం తో కలిసి నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసేందుకు రెడీ అయ్యాడు. త్వరలోనే ధోని క్రికెట్ నుండి దూరం అయ్యే అవకాశాలు ఉండడంతో అయన ఈ ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఏడాదికి మూడు నాలుగు చిన్న బడ్జెట్ లో సినిమాలు నిర్మిస్తూ తన ప్రొడక్షన్ పేరు బ్రాండ్ గా మార్చాలని ధోని ప్లాన్ చేస్తున్నాడట. దాంతో పాటు వెబ్ సిరీస్ లు కూడా నిర్మించే సన్నాహాల్లో ఉన్నాడు ధోని. సో త్వరలోనే ధోని ఎంట్రీ ప్రకటన రానుంది.
388218 761153I got what you intend,bookmarked , very decent website. 656749
672528 885710I was reading through some of your content material on this internet website and I believe this website is truly instructive! Keep putting up. 212496
247568 830892I believe this web site contains quite superb composed articles posts . 398751