సాదారనంగా వైరస్ అనేది అధిక ఉష్ణోగ్రత వద్ద బతికి ఉండదు అని గతంలోనే నిరూపితం అయ్యింది. కరోనా వైరస్ కూడా అధిక ఉష్ణోగ్రతల వద్ద జీవించడం కష్టంగా మారిందని చెబుతున్నారు. కరోనా వైరస్ ను కూడా 70 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కేవలం ఒక్క సెకను ఉంచినా కూడా అది నాశనం అయ్యిందని అమెరికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా వైరస్ అనేది 70 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద పదార్థాలను తీసుకోవచ్చు అంటూ చెబుతున్నారు.
కరోనా వైరస్ అధిక వేడి ఉంటే ఖతం అవుతుందని నిపుణులు చెప్పిన నేపథ్యంలో ఇండియాలో వస్తున్నది సమ్మర్ కనుక ఖచ్చితంగా తగ్గుముఖం పడుతుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి కరోనా సెకండ్ వేవ్ విపరీతంగా ఉన్న ఈ సమయంలో ఉష్ణోగ్రత 70 వద్ద కరోనా నాశనం అయ్యి పోతుంది అంటూ వారు చెప్పిన మాట అందరికి కాస్త ఊరటను కలిగిస్తుందని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అధిక ఉష్ణోగ్రత వద్ద సెకను కంటే తక్కువ కాలం కరోనా వైరస్ జీవిస్తుందని ఇంతకు ముందు కూడా ప్రయోగాల ద్వారా శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు.
90459 697670A truly fascinating read, I might effectively not agree totally, but you do make some quite legitimate factors. 291016
400485 288480i was just browsing along and came upon your blog. just wantd to say excellent website and this post actually helped me. 763216
629945 783999This is the fitting blog for anybody who desires to discover out about this subject. You notice a great deal its practically onerous to argue with you (not that I truly would wantHaHa). You undoubtedly put a brand new spin on a subject thats been written about for years. Good stuff, merely fantastic! 663632