కరోనా కారణంగా ఆందోళనతో బయటకు వెళ్లలేని వారు.. ఆసుపత్రికి వెళ్తే బెడ్లు లేని వారు ఇంట్లోనే బిక్కు బిక్కమంటు న్నారు. వారికి ధైర్యం కలిగించేందుకు సైబరాబాద్ కమీషనర్ సజ్జనార్ టెలీ మెడిసిన్ కాల్ సెంటర్ ను ప్రారంభించారు. పలు ప్రైవేట్ మరియు ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించిన వైధ్యులతో కలిసి సజ్జనార్ ఈ కాల్ సెంటర్ ను ప్రారంభించడం జరిగింది. ఈ కాల్ సెంటర్ లో కరోనా బాధితులు ఫోన్ చేసి వైధ్యులను సంప్రదించవచ్చు. వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా అన్ని విషయాలను తెలియజేయవచ్చు.
సమస్యను తెలుసుకున్న వైధ్యులు మందులు ఇవ్వడంతో పాటు వారికి మెంటల్ గా బలంను కూడా ఇవ్వడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరు ఈ అవకాశంను వినియోగించుకోవాలంటూ సజ్జనార్ పేర్కొన్నారు. ఇందుకు ప్రత్యేకంగా ఫోన్ +91804511138 నెంబర్ ను ఏర్పాటు చేసినట్లుగా సజ్జనార్ పేర్కొన్నారు. ఉచితంగా కోవిడ్ ట్రీట్మెంట్ మరియు సలహాలను ఇవ్వడం కోసం ఈ కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసినట్లుగా ఈ సందర్బంగా సజ్జనార్ తెలియజేశారు. ఎంతో మందికి ఇది ఉపయోగదాయకం అంటూ నిపుణులు చెబుతున్నారు.
81180 942897I normally cant discover it in me to care enough to leaves a comment for articles on the internet but this was in fact pretty great, thanks and maintain it up, Ill check back once again 313495
43851 388977Howdy! Would you mind if I share your weblog with my twitter group? Theres plenty of individuals that I believe would truly enjoy your content. Please let me know. Thanks 409870
773371 253567Likely to commence a business venture around the refers to disclosing your products and so programs not just to individuals near you, remember, though , to several potential prospects far more via the www often. earn funds 307651