దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోందనే వార్తలు కలకలం రేపుతున్నాయి. మహరాష్ట్ర సరిహద్దు ఉన్న తెలంగాణ కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మేడారంలో జరుగుతున్న జాతరలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. దేవాదాయ శాఖ ఉద్యోగుల్లో ముగ్గురికి కరోనా పాజిటివ్ లక్షణాలు బయటపడటం భక్తుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. దీంతో వీరిని క్వారంటైన్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
అయితే.. ఇటివల కరోనా కాస్త తగ్గడంతో ఆలయంలో ముందస్తు కరోనా జాగ్రత్తలు తీసుకోలేదని తెలుస్తోంది. ప్రస్తుతం చిన్న జాతర జరుగుతున్నా భక్తులు ఎక్కువ సంఖ్యలోనే వచ్చారు. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల నుంచి ఎక్కువగా భక్తులు వచ్చారు. కరోనా కేసుల నేపథ్యంలో ఆలయ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.
553581 207137It is difficult to get knowledgeable folks with this topic, but the truth is could be seen as do you know what you are referring to! Thanks 888215
850869 735660U never get what u expect u only get what u inspect 476352