Switch to English

Chiranjeevi Helping Hand: అభిమాని వైద్యం కోసం ఎయిర్ ఆంబులెన్స్..! చిరంజీవి నిబద్ధతకు నిదర్శనం..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

చిరంజీవి సంపాదించుకున్న ఆస్తి అభిమానులు. ఈ విషయాన్ని చిరంజీవి ఎన్నోసార్లు ఎన్నో వేదికలపై చెప్పారు. అభిమానులే ఆయనకు ఎనర్జీ. అటువంటి అభిమానులపై చిరంజీవి చూపే ప్రేమ ఉన్నతమైనది. సంఘంలో హీరో అభిమానులు అంటే ఒక గౌరవం తీసుకొచ్చారు. అటువంటి అభిమానులకు చిరంజీవి ఎప్పుడూ వెన్నుదన్నుగా నిలుస్తారు. 3ఏళ్ల క్రితం కరోనా మహమ్మారి ప్రపంచాన్నే కమ్మేసింది. ఎందరో కరోనా బారిన పడ్డారు. వారిలో మెగా ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అత్యవసర చికిత్స ఆసుపత్రిలో బెడ్స్, ఆక్సిజన్ సిలిండర్లు, ఆర్ధికసాయం ఏదైనా.. ఆపత్కాలంలో వారిని ఆదుకుని అభిమానులపట్ల నిజంగానే ఆపద్భాందవుడు అయ్యారు. ఫ్యాన్స్ యోగక్షేమాలు రోజూ తెలుసుకునేవారు. రాష్ట్రం నలుమూలల ఉన్న అభిమానుల సమాచారం సేకరించారు.

గాజువాకకు చెందిన చిరంజీవి అభిమాని కె.శ్రీనివాసరావు, ఆయన భార్య కోవిడ్ సమయంలో వైరస్ బారిన పడ్డారు. వారు చికిత్స తీసుకునేందుకు ఆసుపత్రిలో బెడ్ దొరకలేదు. స్పందించిన చిరంజీవి స్థానికంగా అపోలో, సురక్షా ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి శ్రీనివాసరావు చికిత్సకు అవసరమయ్యే ఏర్పాట్లు చేసి భార్యాభర్తలకు చెరో 1లక్ష ఆర్ధికసాయం కూడా అందించారు. వారి యోగక్షేమాలను డాక్టర్లను ఫోన్లో సంప్రదించి తెలుసుకునేవారు. శ్రీకాకుళంకు చెందిన మరో మెగాభిమాని శ్రీనివాసరావు కోవిడ్ బారిన పడ్డారు. చికిత్స తీసుకున్నారు. అయితే.. శ్రీనివాసరావు బిల్ కట్టలేని పరిస్థితులు తెలుసుకున్న చిరంజీవి వెంటనే 1లక్ష ఆర్ధికసాయం అందించి ఆయన్ను ఆదుకున్నారు.

అమలాపురం ప్రాంతంలోని కె.పెదపూడి గ్రామానికి చెందిన యర్రా నాగబాబు కూడా కరోనాతో తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. నాగబాబు విషయం తెలుసుకున్న చిరంజీవి వెంటనే ఆయన్ను కాకినాడ తరలించి డాక్టర్ కిరణ్ బృందంతో మెరుగైన వైద్యం అందే ఏర్పాట్లు చేశారు. నిత్యం నాగబాబు ఆరోగ్యం విషయంపై వాకబు చేశారు. ఆరోగ్యం క్షీణించిందనే విషయం తెలుసుకుని ఎయిర్ ఆంబులెన్స్ ఏర్పాటు చేసి నాగబాబును లంగ్స్ ట్రాన్స్ ఫర్ కోసం అపోలో ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి ఏర్పాట్లు చేశారు. 20రోజులు చికిత్స అందించినా పరిస్థితి విషమించడంతో దురదృష్టవశాత్తూ యర్రా నాగబాబు మృతి చెందారు. అభిమాని మృతిపై చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

39 COMMENTS

  1. hello there and thank you for your info – I’ve certainly picked up something new from right here.

    I did however expertise several technical points using this site, since I experienced to reload the website lots of times previous to I could get it to load correctly.
    I had been wondering if your web host is OK? Not that I
    am complaining, but sluggish loading instances times will sometimes
    affect your placement in google and could damage your high quality score if ads and marketing with Adwords.
    Well I’m adding this RSS to my e-mail and can look
    out for much more of your respective intriguing content.
    Ensure that you update this again soon.

  2. Today, I went to the beachfront with my children. I
    found a sea shell and gave it to my 4 year old daughter and said
    “You can hear the ocean if you put this to your ear.” She put the shell
    to her ear and screamed. There was a hermit crab
    inside and it pinched her ear. She never wants to go back!
    LoL I know this is entirely off topic but I had to tell
    someone!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...