నెల రోజులకు పైగా కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన తారా స్థాయికి చేరిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాల నేతలతో చర్చలు జరిపింది. ఈ సందర్బంగా రైతులు డిమాండ్ చేస్తున్న కొన్నింటికి కేంద్రం ఓకే చెప్పింది. దీంతో రైతు సంఘాలు కాస్త ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. సాగు చట్టాలు మరియు మద్దతు ధర విషయంలో ఇంకా పీఠముడి అలాగే ఉంది. కాని ఇతర విషయాలపై కేంద్రం మరియు రైతు సంఘాల మద్య ఒక ఒప్పందం అయితే జరిగింది అది రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని అంటున్నారు.
మరింతగా చర్చించేందుకు గాను జనవరి 4వ తారీకున చర్చించేందుకు మళ్లీ కేంద్ర మంత్రుల బృందం మరియు రైతు సంఘాల నాయకులు భేటీ కాబోతున్నారు. ఆ భేటీలో కీలకమైన ఆ రెండు చట్టాలపై చర్చించే అవకాశం ఉంది. కేంద్రం ఆ చట్టాలపై వెనక్కు తగ్గేందుకు అస్సలు ఆసక్తిగా లేదు. మరి 4వ తారీకు చర్చల్లో ఎవరికి అనుకూలంగా ఉంటుంది. రైతులు ఈసారి కాస్త వెనకడుగు ఏమైనా వేస్తారా అనేది చూడాలి. రైతులు ఇచ్చిన అల్పా హారం తీసుకున్న కేంద్ర మంత్రులు ప్రభుత్వం నుండి రైతులకు టీ ని అందించారు. దాంతో చర్చల్లో ముందడుగు పడ్డట్లయ్యింది.
486298 984186Thank you for sharing with us, I believe this site genuinely stands out : D. 522375
190495 510679Perfectly composed content material , thankyou for entropy. 546337
789354 8257hello, i came in to learn about this subject, thanks alot. will put this web site into my bookmarks. 258198