పెళ్లి పీఠల నుండి అత్తారింటికి వెళ్తున్న నూతన వధువు మెట్టినింట అడుగు పెట్టకుండానే ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహారాష్ట్రలోని భోపాల్ సమీపంలో జరిగింది. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశం అయ్యింది. రాజస్థాన్కు చెందిన అమ్మాయి మద్యప్రదేశ్కు చెందిన అమ్మాయికి పెద్దలు వివాహం కుదిర్చారు. ఇరు కుటుంబాలు వైభవంగా వివాహం నిర్వహించాయి. అమ్మాయి ఇంటి వద్ద వివాహంను వైభవంగా నిర్వహించారు. పెళ్లి తంతు ముగించుకుని వధువు వరుడు మరికొందరు కలిసి కారులో మద్య ప్రదేశ్కు బయలుజేరారు.
మద్య ప్రదేశ్ ఎంటర్ అయిన తర్వాత షియోపూర్ చంబల్ నది వద్దకు వెళ్లిన వెంటనే వాంతులు వచ్చేలా ఉన్నాయంటూ వధువు కారు ఆపాల్సిందిగా కోరింది. డ్రైవర్ అలాగే కారును డ్రైవ్ చేస్తున్న సమయంలో స్టీరింగ్ బలవంతంగా పట్టుకోవడంతో బ్రేక్ వేయడం జరిగిందట. దాంతో ఆమె బయటకు దిగి వరుడు ఇతరులు చూస్తుండగానే నదిలో దూకింది. వెంటనే డ్రైవర్, వరుడు ఇంకా కొందరు నదిలోకి దూకినా ఆమె ఆచూకి కనిపెట్టలేక పోయారు. ఆమె మృతి చెందినట్లుగా ఆ తర్వాత గుర్తించారు. వధువు ఎందుకు అలా చేసిందనే విషయమై పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారు. ఇష్టం లేని పెళ్లి అయ్యి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
168045 283794Spot up for this write-up, I in fact feel this exceptional internet site requirements a great deal more consideration. Ill a lot more likely be once again to read considerably a lot more, thank you that data. 640939
51087 281070great post. Neer knew this, thankyou for letting me know. 954513