Switch to English

బిగ్ బాస్ 4: ఎపిసోడ్ 57 – చివరి నిమిషం వరకు కొనసాగిన ఎలిమినేషన్‌ డ్రామా.. అంతా సేఫ్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

శనివారం ఎపిసోడ్‌ లో కాస్త హాట్‌ హాట్‌ సన్నివేశాలు కనిపించాయి. ఆ వాతవరణంను కూల్‌ చేసేందుకు గాను ఆదివారం ఎపిసోడ్‌ను ఫన్‌ డే గా నాగార్జున మార్చే ప్రయత్నం చేశాడు. ఎలిమినేషన్‌లో ఉన్న వారిలో నుండి ఒక్కొక్కరిని సేవ్‌ చేస్తూ ఇంటి సభ్యులతో సరదా స్టెప్పులు టాస్క్‌ లు ఇమిటేషన్‌ లు చేయించాడు. నోయల్‌ ను ఇమినేట్‌ చేశాడు అంటూ అవినాష్‌ పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో అదే అవినాష్‌ తో అందరిని ఇమిటేట్‌ చేయించాడు. శనివారం ఎపిసోడ్‌లో బాగా సీరియస్ గా ఉన్న అవినాష్‌ నిన్నటి ఎపిసోడ్‌లో అందరిని తెగ నవ్వించాడు. అంతా అనుకున్నట్లుగానే ఈ వారం అమ్మ రాజశేఖర్‌ ఎలిమినేషన్‌ అయినట్లే అనిపించింది.

ఒక్కొక్కరు సేవ్‌ అయిన తర్వాత మెహబూబ్‌ మరియు అమ్మ రాజశేఖర్‌లు మాత్రమే మిగిలి పోయారు. ఇద్దరు కూడా కన్ఫెషన్‌ రూంకు రండి అంటూ నాగార్జున పిల్చాడు. గురువు, శిష్యుల్లో ఎవరు పోతారని అనుకుంటున్నారు అంటూ ఇంటి సభ్యులను ప్రశ్నించాడు. ఎవరు ఉండాలని మీరు అనుకుంటున్నారు అంటే ఎక్కువ మంది మెహబూబ్‌ ఉంటే బాగుంటుందని భావించారు. అంతా అనుకున్నట్లుగానే అనూహ్యంగా మెహబూబ్‌ సేవ్‌ అయ్యాడు. ప్రేక్షకుల ఓట్ల కారణంగా అమ్మ రాజశేఖర్‌ ఎలిమినేట్‌ అంటూ నాగార్జున ప్రకటించాడు. ఆ సమయంలో మెహబూబ్‌ చాలా ఏడ్చాడు. తాను పోయి మాస్టర్‌ ఉండాలంటూ మెహబూబ్‌ కన్నీరు పెట్టుకున్నాడు.

ఇంటి సభ్యులు అంతా కూడా అమ్మ రాజశేఖర్‌ ను పంపించేందుకు సిద్దం అవుతున్న సమయంలో నాగార్జున ఆగండి మాస్టర్‌ నోయల్‌ కోరిక మేరకు మీరు ఈ వారం సేఫ్‌ అయ్యారు. తాను ఎలాగూ బయటకు వెళ్లాను కనుక ఈ వారం ఎలిమినేషన్‌ వద్దని నోయల్‌ కోరాడు. అందుకే ఆయన కోరిక మేరకు ఈ వారం ఎలిమినేషన్‌ లేదు అంటూ నాగ్‌ ప్రకటించడంతో అంతా హ్యాపీ. ఇక ఇదే సమయంలో అమ్మ రాజశేఖర్‌ బయటకు వెళ్లాలని ఎక్కువ ఓట్లు పడటంతో ఆయన్ను వచ్చే వారం డైరెక్ట్‌ కెప్టెన్సీ పోటీదారుడిగా నాగార్జున ప్రకటించి అందరిని ఆశ్చర్యపర్చాడు. మొత్తానికి అమ్మ రాజశేఖర్‌ ఈ వారం అనూహ్యపరిణామాల నడుమ సేవ్‌ అయ్యాడు. వచ్చే వారం ఆయన నామినేట్‌ అయితే ఖచ్చితంగా ఎలిమినేట్‌ అవ్వడం పక్కా.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...