బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు గణేష్ బాబు హీరోగా స్వాతిముత్యం అనే సినిమాతో పరిచయం అవ్వబోతున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ తో ఆకట్టుకున్నాడు. ఆ సినిమా ఇంకా విడుదల కాకుండానే అప్పుడే మరో సినిమాను చేసేందుకు సిద్దం అయ్యాడు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం శతమానం భవతి వంటి జాతీయ అవార్డు మూవీని చేసిన సతీష్ వేగేశ్న దర్శకత్వంలో గణేష్ బాబు సినిమా చేయబోతున్నాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
ఈ సినిమా కోసం బాలీవుడ్ నుండి హీరోయిన్ ను దర్శకుడు సతీష్ వేగేశ్న దించబోతున్నట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ తో పాటు దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఉత్తరాది సీనియర్ స్టార్ హీరోయిన్ భాగ్యశ్రీ కూతురు అవంతిక దాసాని హీరోయిన్ గా బెల్లంకొండ గణేష్ కు జోడీగా నటించబోతుంది. అవంతిక మొదటి సారి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాతో రాబోతుంది. పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమాతో ఆమెకు మంచి ఎంట్రీ లభిస్తుందని అంటున్నారు. ఇక భాగ్యశ్రీ రాధే శ్యామ్ సినిమాలో ప్రభాస్ కు తల్లిపాత్రలో నటించినట్లుగా సమాచారం అందుతోంది.
276 753774Some truly exceptional articles on this internet site , regards for contribution. 336900
417805 495983Intriguing point of view. Im curious to feel what type of impact this would have globally? Sometimes people get a little upset with global expansion. Ill be about soon to look at your response. 426129
28369 230869I conceive this web web site contains some rattling fantastic information for every person : D. 875362
44266 813934There is noticeably a bundle to learn about this. I assume you produced specific good points in features also. 595766