వనిత విజయ్ కుమార్ పై దాడి.. ఆ నటుడి అభిమానుల పనేనా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,310FansLike
57,764FollowersFollow

వనిత విజయ్ కుమార్.. ఈమె సినిమాల్లో కంటే కాంట్రవర్షియల్ కామెంట్స్ తోనే ఎక్కువ సెన్సేషనల్ అయ్యారు. తనపై ఓ గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడంటూ లేటెస్ట్ గా ఆమె చేసిన పోస్ట్ తో మరోసారి వార్తల్లో నిలిచారు.

‘ నిన్న రాత్రి నేను మా సిస్టర్ ఇంటికి వెళ్లి తిరిగి వస్తుంటే ఓ వ్యక్తి నాపై దాడి చేశాడు. నా ముఖంపై గాయం చేసి పారిపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేయమని మా సోదరి చెప్పింది.అయితే నాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు. అందుకే నేను ఆ ప్రయత్నం కూడా చేయలేదు. దాడి తర్వాత చికిత్స చేయించుకొని ఆలోచించాను. అతడి మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. అతడు బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రదీప్ ఆంటోనీ మద్దతుదారుడని అనిపిస్తోంది. ఎందుకంటే అతడు రెడ్ కార్డ్ గురించి కామెంట్స్ చేశాడు. అందులో నా సపోర్ట్ కూడా ఉందని మాట్లాడాడు. ప్రస్తుతం నా ముఖంపై తీవ్రమైన గాయం ఉండటంతో కొద్దిరోజులు కెమెరాకి దూరంగా ఉండాలనుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు.

అసలు గొడవేంటంటే?

వనిత కూతురు జోవిక తమిళ బిగ్ బాస్ సీజన్-7 లో కంటెస్టెంట్ గా ఉంది. హౌస్ లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న జోవిక..మరో కంటెస్టెంట్ ప్రదీప్ ఆంటోనీ పై గతంలో విమర్శలు చేసింది. అతడు ఎప్పుడూ వాష్ రూమ్ వద్ద ఉంటున్నాడని ఫలితంగా అమ్మాయిలకి భద్రత లేకుండా పోతుందని ఆరోపించింది. దీంతో హోస్ట్ కమల్ హాసన్ అతనికి రెడ్ కార్డ్ జారీ చేయడంతో ప్రదీప్ మధ్యలోనే హౌస్ నుంచి బయటకి వచ్చేశాడు. ఈ కారణంతోనే ప్రదీప్ అభిమానులు వనితపై దాడి చేసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వనితకి మద్దతుగా నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ ని కేవలం ఒక ఆట మాదిరిగానే చూడాలని ఇలా దాడి చేయడం సరికాదని పోస్టులు పెడుతున్నారు.

సినిమా

Jana Nayagan: విజయ్ క్రేజ్.. ‘జననాయగన్’లో టైటిల్ కార్డు మార్చండి.. ఫ్యాన్స్...

Jana Nayagan: హీరో విజయ్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయంతో ప్రస్తుతం ఆయన పేరు మోగిపోతోంది. అతిపెద్ద మూడో పార్టీగా తమిళనాడులో రెండు ద్రవిడ...

“ఐపీఎల్ వల్ల సినిమాలకు నష్టం”… మే 15న ‘రాక్షసపురం’ రిలీజ్: కేఎస్...

ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత, సీనియర్ నిర్మాత K. S. Rama Rao తెలుగు ప్రేక్షకులకు మరో థ్రిల్లింగ్ మూవీని అందించేందుకు సిద్ధమయ్యారు....

“వారణాసి”లో రామాయణం స్పర్శ… రాజమౌళి సినిమా పై భారీ అంచనాలు

దర్శకధీరుడు S. S. Rajamouli తెరకెక్కిస్తున్న భారీ చిత్రం వారణాసి పై మరో ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో దాదాపు 20 నిమిషాల...

సమ్మర్‌లోనూ ఖాళీ థియేటర్లు.. టాలీవుడ్‌కు 2026 కఠిన పరీక్ష!

2026 సంవత్సరంలో తెలుగు సినిమా పరిశ్రమ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా భారీ వసూళ్లతో కళకళలాడే సమ్మర్ సీజన్‌లో కూడా ఈసారి థియేటర్లు...

‘పెద్ధి’తో రామ్ చరణ్ పాన్ ఇండియా క్రేజ్… బుచ్చి బాబు భుజాలపైనే...

మెగా పవర్ స్టార్ Ram Charan కెరీర్‌లో Peddi సినిమా అత్యంత కీలకంగా మారింది. ఈ సినిమా ఫలితమే ఆయన పాన్ ఇండియా స్థాయిని మరింత...

రాజకీయం

“అమరావతి సచివాలయం గ్లాస్ ఖర్చుపై నిజం ఏమిటి?”

అమరావతి సచివాలయం భవనాల నిర్మాణంలో గ్లాస్ కోసం రూ.2540 కోట్లు ఖర్చు చేశారనే ప్రచారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే అధికార వర్గాలు మరియు ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలు పరిశీలిస్తే, ఈ ఆరోపణలు...

ఎన్నికల ఫలితాలపై పవన్ కళ్యాణ్ స్పందన… మార్పు కోరుకున్న ఓటర్ల తీర్పు స్పష్టం

దేశంలోని నాలుగు రాష్ట్రాలు మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో వెలువడిన ఎన్నికల ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan స్పందించారు. ఓటర్లు మార్పును బలంగా కోరుకున్నారని, పాలన నచ్చితే తిరిగి గెలిపిస్తారు,...

టీవీకే విజయ్ గెలుపు.! వైసీపీ హడావిడి ఏంటి మధ్యలో.?

ఓ వివాహ వేడుకలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీవీకే విజయ్‌ని కలిశారు. ఆ వివాహ వేడుక, వైఎస్ జగన్ బంధువులకు సంబంధించినది. పలువురు రాజకీయ ప్రముఖులు ఆ వేడుకకు హాజరయ్యారు. వివిధ...

“విద్యార్థులకు రాగిజావ కొనసాగింపు”… మూడు ఏళ్లకు ఒప్పందం కుదిరింది

ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల పోషకాహారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద ఇప్పటికే అమలులో ఉన్న రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని మరో...

మే 4లోపు ప్రమోషన్ల పూర్తి… ఏపీ సర్కార్ స్పెషల్ డ్రైవ్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లపై రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. మే 4లోపు అన్ని శాఖల్లో ప్రమోషన్ల ప్రక్రియను పూర్తిచేయాలని అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. దీనికి అనుగుణంగా...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: కర్కాటక రాశి వారికి కుటుంబ విషయాల్లో పురోగతి – ధనుస్సు రాశి వారికి కొత్త అవకాశాల సూచనలు

ఏప్రిల్ 29 , 2026 బుధవారం రాశిఫలాలు ఈరోజు చంద్ర మాన పంచాంగం ప్రకారం గ్రహస్థితులు కొన్ని రాశుల వారికి అనుకూలంగా, మరికొన్ని రాశుల వారికి జాగ్రత్తలు అవసరమని సూచిస్తున్నాయి. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం,...

విమానయాన రంగానికి హెచ్చరిక సంకేతాలు… టికెట్ ధరలు పెరగనున్నాయా?

దేశీయ విమానయాన రంగంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొంటున్నాయి. Air India, IndiGo, SpiceJet సంస్థలు కార్యకలాపాలను కొనసాగించడం కష్టసాధ్యమవుతోందని సంకేతాలు ఇవ్వడం గమనార్హం. ఇది కేవలం సాధారణ హెచ్చరిక కాకుండా, పరిశ్రమ ఎదుర్కొంటున్న ఆర్థిక...

‘మెగా158’ కోసం భారీ సెట్స్… ఇంటర్వెల్ బ్లాక్‌తో షూట్ ప్రారంభం!

మెగాస్టార్ Chiranjeevi నటిస్తున్న మెగా158 చిత్రం కోసం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ స్థాయి సెట్స్ నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రబృందం, మొదటి షెడ్యూల్‌ను ఈ...

ఫ్రంట్‌పేజీలో సర్కారీ టాలెంట్… లోకేశ్‌ నిర్ణయానికి ప్రశంసల వెల్లువ!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభకు అరుదైన గుర్తింపు లభించింది. రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఫోటోలతో పత్రికల ఫ్రంట్‌పేజీలో ప్రత్యేక...

Trisha: హీరోయిన్ ‘త్రిష’కు అవమానం..! కావాలనే చేశారా..!?

Trisha: దక్షిణాది స్టార్ హీరోయిన్లలో త్రిష ఒకరు. 2002లో తమిళంలో సూర్యతో వచ్చిన మౌనం పెసియాదే నుంచి నేటి వరకూ ఆమె హీరోయిన్ గా రాణిస్తూనే ఉన్నారు. 24ఏళ్లుగా హీరోయిన్ గా సుదీర్ఘ...