బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి అఖిలప్రియను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఏపీ టీడీపీ నుంచి ఇంతవరకూ ఎవరూ స్పందించ లేదు. అయితే.. అనంతపురం టీడీపీ పార్లమెంటరీ ఇంచార్జి జేసీ పవన్ రెడ్డి స్పందించడమే కాదు.. సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడిపత్రిలోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అఖిలప్రియ అరెస్టులో ఏపీ ప్రభుత్వం కుట్ర దాగుందనే అనుమానాన్ని వ్యక్తం చేసి సంచలనం రేకెత్తించారు.
ఆమెను అరెస్టు చేయడం దారుణం అన్నారు. కనీసం మహిళ అనే గౌరవం కూడా ఆమెకు ఇవ్వకుండా.. కేవలం ఫిర్యాదు ప్రకారం ఏ1 నిందితురాలిగా చేర్చడం పలు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంత సఖ్యత ఉన్న ఏపీ ప్రభుత్వం అక్కడి వారిపై ఒత్తిడి తెచ్చి ఉంటారని అన్నారు. అ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ అవసరం అని అన్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం రైతులను పూర్తిగా మోసం చేస్తుందని మండిపడ్డారు. అనంతపురం జిల్లా రైతులు 2500 కోట్లు పెట్టుబడి పెట్టి నష్టపోయారని అన్నారు.
988852 430398Some truly howling work on behalf with the owner of this internet site , dead great topic matter. 969970
453923 819889Outstanding read, I just passed this onto a colleague who was performing slightly research on that. And he truly bought me lunch as I located it for him smile So let me rephrase that: Thank you for lunch! 554182
457040 318394my grandmother is always into herbal stuffs and she always say that ayurvedic medicines are the top stuff 239910