Switch to English

అమరావతి స్కామ్: అసెంబ్లీ సాక్షిగా టీడీపీ సవాల్.! ప్రభుత్వ స్పందనేదీ.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

తెలుగుదేశం పార్టీకీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకీ మధ్య 60-40 అవగాహన లేకపోతే, అమరావతి స్కామ్ సహా, విశాఖ స్కామ్ వ్యవహారాలపై నిష్పాక్షిక విచారణ జరగాలన్నది సర్వత్రా వినిపిస్తోన్న వాదన. ఈ విషయమై సోషల్ మీడియా వేదికగా పెద్ద రచ్చే జరుగుతోంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎలాగూ టీడీపీ కోణంలోనో, వైసీపీ కోణంలోనో మాత్రమే ఈ అంశాన్ని చూస్తుంది గనుక, న్యూట్రల్ మీడియా.. అదేనండీ సోషల్ మీడియాలో జనం తమ అభిప్రాయాల్ని పంచుకుంటున్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.. టీడీపీ, వైసీపీల మీదా ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు.

అమరావతిలో స్కామ్ జరిగిందన్నది వైసీపీ ఆరోపణ. జరగలేదన్నది టీడీపీ వాదన. వైసీపీ అధికారంలోకి వస్తూనే, ‘అమరావతి స్కామ్’ అంటూ కేసులు నమోదు చేయడం, అరెస్టులు కూడా అడపా దడపా చేస్తుండడం చూస్తున్నాం. మాజీ మంత్రి నారాయణపైనా, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిపైనా కేసులు నమోదయ్యాయి. ఆయా కేసుల్లో న్యాయస్థానం సాక్షిగా ప్రభుత్వానికి చుక్కెదురవుతుండడమూ చూస్తున్నాం.

నిన్న కూడా అసెంబ్లీలో అమరావతిపై రచ్చ జరిగింది. అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం జరిగింది. టీడీపీ నేత పయ్యావుల కేశవ్ మీద కూడా స్కామ్ ఆరోపణలున్నాయి. ఆయన ఈ అంశంపై మాట్లాడారు. అసలు అమరావతిలో స్కామ్ చేయడానికే అవకాశం లేదని కుండబద్దలుగొట్టేశారు. దీనిపై ప్రభుత్వం మిన్నకుండిపోయినట్లే కనిపిస్తోంది.

అమరావతి సహా విశాఖలో రాజధాని పేరుతో జరిగిన భూ కుంభకోణంపై చర్చ జరగాలి, విచారణ జరగాలంటూ పయ్యావుల కేశవ్ నినదిస్తే, వైసీపీ సైలెంట్ మోడ్‌లోకి వెళ్ళిపోయింది. ఇదేదో మీడియా ముందో, జనంలోనో చేసుకున్న ఉత్తుత్త ఆరోపణల వ్యవహారం కాదు. అసెంబ్లీ సాక్షిగా నడిచిన చర్చ. ఈ నేపథ్యంలో చర్యలు చిత్తశుద్ధితో వుండి తీరాలి.

సీబీఐకి అప్పగిస్తారో, ఇంకేదన్నా జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థతో విచారణ చేయిస్తారోగానీ.. అటు అమరావతితోపాటు, ఇటు విశాఖలోనూ భూ కుంభకోణాలపై నిజాలు నిగ్గు తేలాల్సిందే. కానీ, తేలవ్.. ఎందుకంటే టీడీపీ వైసీపీ మధ్య వున్న అవగాహన అలాంటిది. అదే 60-40 ఒప్పందం. చంద్రబాబు హయాంలో వైఎస్ జగన్‌ని లోపలేస్తామన్నారు.. వైసీపీ హయాంలో చంద్రబాబుని లోపలేస్తామంటున్నారు.. రెండూ జరిగే వ్యవహారాలు కావని జనానికి తెలుసు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...