Switch to English

‘అమ్మకం’ ఐడియా ఎవరిది.. వెన్నుపోటు డౌటెందుకు చెప్మా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

వైఎస్ జగన్ సర్కార్ ‘మటన్ మార్ట్’ ఆలోచన చేయడం వివాదాస్పదమయ్యింది. అంతకు ముందే సినిమా టిక్కెట్ల అమ్మకం కోసం ప్రభుత్వ పోర్టల్ రూపొందించేలా తీసుకున్న నిర్ణయమూ వివాదాస్పదమయ్యింది.. వాట్ నాట్.. గడచిన రెండేళ్ళలో వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న చాలా నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి.. వివాదాస్పదమవుతూనే వున్నాయి. వాటిల్లో కొన్నింటిని న్యాయస్థానాలు కొట్టి పారేశాయి. తీసుకుంటున్న నిర్ణయాలు ఇలా బెడిసి కొడుతోంటే, వైఎస్ జగన్ సర్కార్ ఆత్మ విమర్శ ఎందుకు చేసుకోవడంలేదు.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.

ప్రభుత్వానికి బోల్డంతమంది సలహాదారులున్నారు. అందులో బలమైన సలహాదారు ఎవరో ప్రభుత్వ పెద్దల్ని తప్పుదోవ పట్టిస్తున్నారనే చర్చ ప్రజానీకంలో జరుగుతోంది. వైసీపీ శ్రేణుల్లో కూడా ఇదే చర్చ జరుగుతోంది. ‘ఇది నిఖార్సయిన వెన్నుపోటు వ్యవహారమే.. ప్రభుత్వ పెద్దలు మాత్రం వాస్తవాన్ని గ్రహించే స్థితిలో లేరు.

రికార్డు స్థాయి మెజార్టీ సాధించాక.. దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. గ్రౌండ్ లెవల్‌లో పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. సంక్షేమ పథకాలు ఓట్లు రాల్చుతాయనుకోవడం మూర్ఖత్వం..’ అంటూ ప్రజల్లోనే కాదు.. అధికార పార్టీకి చెందిన కింది స్థాయి నేతలు, కార్యకర్తల్లోనూ చర్చ జరుగుతోంటే, ఆ వ్యవహారం అధిష్టానం దృష్టికి వెళ్ళనీకుండా కొందరు ముఖ్య నేతలు ‘అడ్డుపుల్ల’ వేసేస్తున్నారట.

ఇటు పార్టీ పరంగా, అటు ప్రభుత్వంలో సలహాల పరంగా.. చోటు చేసుకుంటున్న ఈ విపరీత పోకడలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎటువైపు తీసుకెళతాయన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వ భూముల్ని అమ్మాల్సిన పరిస్థితి ఎందుకు వస్తోంది.? అదే సమయంలో, ప్రైవేటు వ్యవహారాలైన సినిమాలకు సంబంధించి, మటన్ దుకాణాలకు సంబంధించి.. ఆయా వ్యవహారాల్లో ప్రభుత్వమెందుకు వేలు పెడుతోంది.? ఎక్కడో తేడా కొడుతోంది.

అభివృద్ధి ద్వారా వందల కోట్ల, వేల కోట్ల ఆదాయానికి రాచబాటలు వేయాల్సింది పోయి, ‘చిల్లర పనులు’ చేయాలన్న ‘దుష్ట సలహా’ ఎవరిది.? ఆ సలహా ఇచ్చిన వెన్నుపోటుదారుడెవరు.? అని సోషల్ మీడియా వేదికగా ‘బులుగు కార్మికులే’ ప్రశ్నలు సంధిస్తుండడం గమనార్హం.

5 COMMENTS

  1. మహభారత గాధలో కురుసార్వభౌముడు దుర్యోధనుడుకి వెన్నంటి ఉండి తన సలహాలతో కురువంశాన్ని ఏవిధంగా సర్వనాశనం చేయించాడో ఆ శకుని అదేవిధంగా ఆయన వారసులు కొందరు నేడు తమ సలహాలతో రాష్ట్రం సర్వనాశనం కావడానికి సర్వశక్తులు ప్రయోగిస్తున్నారు. ఇటవంటి దుర్మార్గ సలహాల పీడ ఈ రాష్ట్రానికి ఎప్పటికి విరగడ అవుతుందో?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌ ను ఎవడే సుబ్రహ్మణ్యంలో చేశాడు. ఆ...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...