Switch to English

‘కవాతు’ వేగం పెంచుతున్న జనసైన్యం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

జనసేన పార్టీ ఎక్కడుంది.? ఏం చేస్తోంది.? అన్న చర్చ తప్ప, ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక కూడా జనసేన నేతలు, కార్యకర్తలు జనంలోనే వున్నారన్న వాస్తవాన్ని దాదాపుగా తెలుగు మీడియాలో ప్రధాన ఛానళ్ళు ఏవీ కవర్‌ చేయలేదు. పోలింగ్‌ ముగిసిన తర్వాతి నుంచీ యధాతథంగా జనసేన కార్యకర్తలు జనంలోనే వున్నారు. తమవంతుగా ప్రజా సమస్యల పరిష్కారంలో శ్రమిస్తున్నారు. నేతలు, తాము చెయ్యగలిగింది చేస్తూనే వచ్చారు. ఎన్నికల ఫలితాల తర్వాత కొంత నిరాశ చెందినా, తమ పని మాత్రం మానుకోలేదు.

పార్టీ వేదికలపై ఫలితాల గురించిన చర్చ ఓ పక్క జరుగుతుంటే, ఇంకోపక్క కార్యకర్తలు తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. అధిష్టానానికి నివేదికలు కూడా ఇస్తున్నారు. తాజాగా, జనసేనాని పవన్‌కళ్యాణ్‌, జిల్లాల వారీగా సమీక్షలు ప్రారంభించడంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది.

కాగా, కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గానికి చెందిన జనసేన నేత అక్కల రామ్మోహన్‌రావు (గాంధీ), జనసైనికులతో నియోజకవర్గ సమావేశ్నా ప్లాన్‌ చేశారు. ఈ నెల 9వ తేదీ సాయంత్రం కొండపల్లి గ్రామంలో నియోజకవర్గ స్థాయి సమావేశం జరుగుతుంది. పార్టీ బలోపేతంపై నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు తమ తమ సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా ఆహ్వానం పలికారు గాంధీ. గ్రామ స్థాయి, మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేయడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరుగుతుంది.

ఒక్క మైలవరంలో మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్‌ అంతటా నియోజకవర్గాల స్థాయిలో సమావేశాలకు జనసైనికులు సమాయత్తమవుతున్నారు. జనసేన అధినేత నిర్ణయం మేరకు గ్రామ స్థాయి నుంచీ పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టామని జనసేన నేతలు పేర్కొన్నారు. ఓటమి, గెలుపుకి తొలి మెట్టు..జనసేన మలి అడుగు చాలా గట్టిగా పడబోతోంది. ఓట్లు, సీట్లు గెలవడమొక్కటే జనసేన లక్ష్యం కాదు, ప్రజల మనసుల్ని గెలవడం, రాజకీయాల్లో సరికొత్త మార్పు తీసుకురావడమే జనసేన లక్ష్యమని జనసైనికులు స్పష్టం చేస్తున్నారు. మొత్తమ్మీద, జన సైనికుల కవాతులో ఇప్పుడిప్పుడే మరింత వేగం పుంజుకుంటోందన్నమాట.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...