దేశ వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న ఈ సమయంలో కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందే అంటూ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ సమయంలో నిబంధనల విషయంలో కఠినంగా ఉండటంలో తప్పులేదు. కాని కొందరు పోలీసులు మరీ మానవత్వం లేకుండా నిబంధనల పేరుతో ప్రవర్తించడం జరుగుతుంది. ఇటీవల మద్య ప్రదేశ్ పోలీసులు నిబంధనల పేరుతో ఒక మహిళ పట్ల వ్యవహరించిన తీరు మరీ దారుణంగా ఉంది. దేశ వ్యాప్తంగా ఈ సంఘటనపై విమర్శలు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. మద్య ప్రదేశ్ లోని సాగర్ జిల్లా లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఒక మహిళ నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు రోడ్డు మీదకు వచ్చింది. ఆ సమయంలో ఆమె మాస్క్ ధరించి లేదు. దాంతో ఖాకీలు తమ ప్రతాపం చూపించారు. రోడ్డు మీద ఆమెను కొట్టారు. కింద పడ్డ ఆమెను ఈడ్చుకుంటూ వెళ్లారు. పోలీసు వాహనంను ఎక్కించేందుకు ప్రయత్నించారు. కాని ఆమె ప్రతిఘటించింది. పక్కన ఉన్న బాధితురాలి కూతురి పట్ల కూడా పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో అధికారులు విచారణకు ఆదేశించారు.
901175 643867Numerous thanks for this certain information I was basically browsing all Search engines to discover it! 469219
421673 689484How much of an special write-up, maintain on posting greater half 371595
521489 9326somehow found your site when i was kind of stoned. good read 304658
221721 829337Some genuinely marvellous function on behalf with the owner of this internet web site, utterly outstanding content material. 582861
884093 133928my grandmother is always into herbal stuffs and she always say that ayurvedic medicines are the most effective stuff 620450