Switch to English

టెస్టులు పెంచితే ఏపీలో కరోనా.. ఏ స్థాయిలో కనిపిస్తుందో.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,424FansLike
57,764FollowersFollow

కరోనా టెస్టుల సంఖ్యను పెంచాల్సిన ఆవశ్యకతపై కోవిడ్ కమాండ్ సెంటర్ ఛైర్మన్ జవహర్ రెడ్డి బల్లగుద్ది చెప్పిన వైనం, రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా టెస్టులు చేయడంలో వైఫల్యాన్ని స్పష్టం చేస్తోంది. నిన్న దాదాపు 10 వేల కరోనా పాజిటివ్ కేసులు ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో కొత్తగా వెలుగు చూసిన విషయం విదితమే. అది కూడా కేవలం 40 వేల టెస్టులతోనే. అదే, తెలంగాణ తరహాలో లక్ష, ఆ పైన టెస్టులు చేస్తే.. ఎన్ని కేసులు వెలుగు చూస్తాయో.. అన్న అనుమానం, ఆందోళన రాష్ట్ర ప్రజల్లో కలుగుతోంది. కరోనా సెకెండ్ వేవ్ చాలా రాష్ట్రాల్లో చాలా తీవ్రంగా వుంది.

 

తెలంగాణలో మొదటి వేవ్, మరీ అంతలా భయపెట్టలేదు. ఇప్పుడు ఏకంగా ఆరు వేల కేసులు దాదాపుగా ప్రతిరోజూ బయటపడుతున్నాయి. అదీ లక్ష పైన టెస్టులు చేస్తోంటే. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే 10 వేల పైన కేసులు నమోదైన రోజులూ వున్నాయి.. అదీ మొదటి వేవ్ నడుస్తున్న సమయంలో. ఇంతకీ, ఆంధ్రపదేశ్ ఎందుకు టెస్టులు తక్కువగా చేస్తోంది.? వాస్తవాల్ని దాచిపెట్టే ప్రయత్నమా.? లేదంటే టెస్టింగ్ కిట్స్ లేకపోవడం వల్లనా.? అన్నదానిపై భిన్న వాదనలు వున్నాయి. ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో కరోనా వైద్య చికిత్సపై నమ్మకం లేక, చాలామంది పొరుగు రాష్ట్రాల వైపు చూస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. ఏపీకి చెందిన రాజకీయ నాయకులు.. అందునా అధికార పార్టీకి చెందిన నేతలు, తెలంగాణకో, తమిళనాడుకో, కర్నాటకకో వెళ్ళిపోతున్నారు వైద్య చికిత్స నిమిత్తం.

 

ఆ బాటలోనే అవకాశం వున్న సామాన్యులు కూడా పొరుగు రాష్ట్రాల వైపు చూస్తున్నారు. అలాగని, ఏపీలో కరోనా చికిత్స అందడంలేదని కాదు. టెస్టుల సంఖ్య పెంచడంతోపాటు, రాష్ట్రంలో కరోనా చికిత్స కోసం మరింత వీలుగా సౌకర్యాలు అత్యంత వేగంగా పెంచాల్సి వుందన్న వాస్తవాన్ని ఈ అంశాలు స్పష్టం చేస్తున్నాయి. టెస్టుల సంఖ్య మూడింతలు పెరిగితే, పాజిటివ్ కేసులు కూడా అదే స్థాయిలో పెరుగుతాయా.? పెరిగితే ఏపీ తట్టుకోగలదా.? అంతలా పాజిటివ్ కేసులు పెరిగే పరిస్థితి రాకూడదనే ఆశిద్దాం.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఎక్కువ చదివినవి

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....