Switch to English

బిగ్‌ బ్రేకింగ్‌: ఏపీలో 3 క్యాపిటల్స్‌కి గవర్నర్‌ ఆమోదం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల వ్యవహారానికి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌, మూడు రాజధానుల బిల్లుకు ఆమోద ముద్ర వేశారు. మూడు రాజధానుల బిల్లుతోపాటు, సీఆర్‌డీఏ రద్దు బిల్లుకీ గవర్నర్‌ ఆమోదం తెలిపారు. రాజధాని అమరావతిలోనే కొనసాగాలన్న డిమాండ్‌ ఓ వైపు, కాదు కాదు.. మూడు రాజధానులు వుండాల్సిందేనన్న ప్రభుత్వ ఆలోచన ఇంకో వైపు.. వెరసి దాదాపు ఏడెమినిది నెలలుగా రాష్ట్రంలో తీవ్ర గందరగోళం నెలకొంది. రెండొందల రోజులకు పైగా అమరావతిలో రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నా, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఆ ఆందోళనల్ని లైట్‌ తీసుకుంది.

విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా, కర్నూలుని న్యాయ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా ఏర్పాటు చేసేలా శాసన సభలో ‘అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు’తోపాటు, సీఆర్డీయే రద్దు బిల్లుని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం విదితమే. శాసన మండలిలో ఈ బిల్లులకు ప్రతిపక్షం టీడీపీ మోకాలడ్డంతో, మరోమారు శాసన సభలో ఈ బిల్లుల్ని ప్రవేశపెట్టి ఆమోదించుకుంది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. అనంతరం బిల్లులు, శాసన మండలికి మళ్ళీ వెళ్ళగా.. అక్కడా మరోసారి గందరగోళం ఏర్పడింది.

నిబంధనల ప్రకారం నెల రోజుల తర్వాత ఆ బిల్లులకు శాసన ఆమోదం లభించినట్లుగా భావించి, వాటిని గవర్నర్‌ ఆమోదం కోసం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పంపింది. గవర్నర్‌ ఈ బిల్లులపై న్యాయ సలహా తీసుకోవడంతో కొంద జాప్యం నెలకొంది. ఎట్టకేలకు ఈ బిల్లులకు గవర్నర్‌ ఆమోద ముద్ర వేయడంతో.. అధికార పార్టీలో ఆనందానికి ఆకాశమే హద్దుగా మారింది.

మరోపక్క, రాజధాని వ్యవహారానికి సంబంధించి పలు కేసులు న్యాయస్థానాల్లో విచారణ దశలో వున్నాయి. ‘గవర్నర్‌ ఆమోదం పొందినా, న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం వుంది..’ అని అమరావతి రైతులతోపాటు, టీడీపీ నేతలు చెబుతున్నారు. ‘రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ విషయంలో గవర్నర్‌ జారీ చేసిన ఆర్డినెన్స్‌ని న్యాయస్థానం కొట్టిపారేసింది..’ అనే విషయాన్ని గుర్తుచేస్తున్నారు టీడీపీ నేతలు. ఇక, ఇప్పుడు ఈ మూడు రాజధానుల విషయంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి.? న్యాయ సమీక్ష జరిగితే.. ప్రభుత్వానికి మళ్ళీ చుక్కెదురు తప్పదా.? వేచి చూడాల్సిందే.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...