Switch to English

జగన్ ఆ ఛాన్స్ వినియోగించుకుంటారా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

‘‘తెలంగాణ నుంచి మరో ఆంధ్రా పార్టీ తుడిచిపెట్టుకుని పోయింది’’ – ఇదీ 2016లో వైఎస్సార్ సీపీని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్య. అప్పటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని వైఎస్సార్ సీపీ నిర్ణయం తీసుకున్నప్పుడు కేటీఆర్ అలా వ్యాఖ్యానించారు. తెలంగాణ సాధించిన పార్టీగా టీఆర్ఎస్ కు ప్రజలు పట్టం గట్టడంతోపాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ వారినే గెలిపించారు. ఇక అప్పటి నుంచి తెలంగాణలో జరిగిన ఏ ఎన్నికల్లోనూ వైఎస్సార్ సీపీ పోటీ చేయలేదు. అయితే, ప్రస్తుతం పరిస్థితులు మారాయి. కేసీఆర్ పాలనపై పలు వర్గాలు అసంతృప్తితో ఉన్నాయి. పైగా పలు అంశాల్లో పొరుగు రాష్ట్రం ఏపీతో పోలికలు మొదలయ్యాయి.

కేసీఆర్ సర్కారు కంటే జగన్ సర్కారు ఎన్నో రెట్లు మేలనే భావన తెలంగాణలో వ్యాప్తి చెందుతోంది. ఉద్యోగులు, యువత, విద్యార్థులు, రైతుల విషయంలో జగన్ సర్కారు చర్యలు అభినందనీయం అంటూ సోషల్ మీడియాలో సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. పాలన చేపట్టిన నాలుగు నెలల్లోనే హామీలు నెరవేరుస్తూ దూకుడుగా ముందుకెళ్తున్నారంటూ జగన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే కనీసం రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయని ఉద్యమ సమయంలో కేసీఆర్ ప్రకటించారు. తీరా రాష్ట్రం వచ్చాక జరిపిన ప్రభుత్వ నియామకాలు అంతంత మాత్రమే.

ఈ విషయంలో విద్యార్థులు, నిరుద్యోగుల్లో ఎప్పటి నుంచో అసంతృప్తి గూడు కట్టుకుని ఉంది. మరోవైపు జగన్ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే చిన్నవో, పెద్దవో దాదాపు లక్షన్నర ఉద్యోగాలను భర్తీ చేశారు. తెలంగాణలో మాత్రం ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఇక ఉద్యోగుల విషయంలోనూ జగన్ సర్కారు సానుకూలంగానే వ్యవహరించి ఐఆర్ ప్రకటించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసింది. తెలంగాణలో మాత్రం కేసీఆర్ సర్కారు వీటిని పట్టించుకోవడంలేదు.

ఈ నేపథ్యంలో తెలంగాణలో జగన్ పై ప్రశంసలు, కేసీఆర్ పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆర్టీసీ సిబ్బంది సైతం జగన్ అనుకూల నినాదాలు చేస్తూ కేసీఆర్ పై విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో వైఎస్సార్ సీపీ పునరుజ్జీవం చెందడానికి ఇదే సరైన సమయం అని పలువురు పేర్కొంటున్నారు. జగన్ ఈ విషయంపై దృష్టి సారించి 2021లో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి దిగాలని పలువురు సూచిస్తున్నారు.

సోషల్ మీడియా వేదికగా వేలాది మంది ఈ మేరకు పోస్టులు పెడుతున్నారు. అయితే, జగన్ ఈ విషయంలో ఎలా స్పందిస్తారో అన్న చర్చ అప్పుడే మొదలైంది. ప్రస్తుతం ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో జగన్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు చాలా తక్కువనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ ను పెద్దన్నగా భావిస్తున్న జగన్.. ఆయనకు వ్యతిరేకంగా వెళ్లే అవకాశం లేదని అంటున్నారు. ముందు ముందు పరిస్థితుల్లో ఏమైనా మార్పులు వస్తే మినహా.. తెలంగాణలో టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా జగన్ పోటీ చేసే ఛాన్స్ ఉండకపోవచ్చని పలువురు విశ్లేషిస్తున్నారు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...