Switch to English

నరసింహన్ అభ్యంతరం వెనుక ఉన్నదెవరో?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

తెలంగాణ ప్రభుత్వం యుద్దప్రాతిపదిక తీసుకొచ్చిన కొత్త మున్సిపల్ బిల్లును యథాతథంగా ఆమోదించకుండా గవర్నర్ నరసింహన్ అభ్యంతరం చెప్పడంలో ఆంతర్యమేంటి? ఆ బిల్లులోని ప్రతి లైనూ తాను తయారుచేసిందేనని సాక్షాత్తూ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చెప్పిన తర్వాత కూడా గవర్నర్ ఎందుకు దానికి కొర్రీలు పెట్టారు. ఆ బిల్లు ఆమోదానికి కచ్చితంగా మూడు సవరణలు అవసరమని పేర్కొనడమే కాకుండా కేంద్రానికి పంపి వివరణ తీసుకున్నాకే ఆమోదిస్తానని చెప్పడం ఏ సంకేతాలకు నిదర్శనం? ప్రస్తుతం తెలంగాణ దీనిపైనే జోరుగా చర్చ సాగుతోంది.

వాస్తవానికి గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ మధ్య చక్కని వాతావరణం ఎప్పటినుంచో ఉంది. కేసీఆర్ నేరుగా రాజ్ భవన్ వెళ్లడం.. పెద్దాయనతో చాలాసేపు మాట్లాడం.. నరసింహన్ కూడా కేసీఆర్ పట్ల అదే విధంగా స్పందించడం చాలాకాలంగా చూస్తున్నాం. సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఏ విషయంలోనూ ఇరువురి మధ్యా చిన్నపాటి వైరుధ్యాలు కూడా రాలేదు. ప్రభుత్వం ఏ బిల్లు పంపినా గవర్నర్ ఆగమేఘాల మీద దానిని ఆమోదించడం చకచకా జరిగిపోయాయి.

హైదరాబాద్ లో ఏపీకి కేటాయించిన భవనాలను తిరిగి తెలంగాణకు అప్పగించే విషయంలో నరసింహనే స్వయంగా చొరవ తీసుకుని ఆగమేఘాల మీద ఆ పని పూర్తిచేయించారు. అలాంటి నరసింహన్.. కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మున్సిపల్ బిల్లును అడ్డుకోవడానికి కారణం మాత్రం కచ్చితంగా కమలనాథులే అంటున్నారు. ఇటీవల కాలంలో కేంద్ర పెద్దలకు, సీఎం కేసీఆర్ కు మధ్య సత్సంబంధాలు కనిపించడంలేదు. పలు అంశాల్లో వారి మధ్య విభేదాలు కనిపిస్తున్నాయి. కొత్త సచివాలయ నిర్మాణానికి కేంద్రం బైసన్ పోలో మైదానం ఇవ్వకపోవడంతో కినుక వహించిన కేసీఆర్.. రక్షణ శాఖకు రాష్ట్ర ప్రభుత్వ భూమిలిచ్చే విషయంలో మోకాలడ్డారు.

ఈ నేపథ్యంలో విపక్షాలకు ఇబ్బందిగా పరిణమించిన మున్సిపల్ బిల్లును అడ్డుకోవాలని భావించిన కాషాయదళం.. ఈ మేరకు గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేసింది. దీంతో గవర్నర్ కీలకమైన సవరణలు సూచించినట్టు చెబుతున్నారు. కేంద్రంలోని బీజేపీ పెద్దల ఆశీర్వాదంతో చాలాకాలంగా కొనసాగుతున్న ఆయన.. వారి మెప్పు పొందేందుకే తన స్నేహితుడైన కేసీఆర్ ను తప్పనిసరి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టినట్టు సమాచారం. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ అనేక గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. అనేక...