Switch to English

మళ్ళీ ఎత్తుకుపోయారు.! పోలీసు వ్యవస్థపై ఎందుకీ ‘దొంగ’ ముద్ర.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

పోలీసులా.? దొంగలా.? అన్న ప్రశ్న ప్రతిసారీ తెరపైకొస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ విమర్శ, పోలీసు వ్యవస్థపై తరచూ వినిపిస్తుండడం గమనార్హం. పలువురు రాజకీయ ప్రముఖుల అరెస్టు విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న వైఖరి కారణంగానే ఈ విమర్శలు. టీడీపీ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడి అరెస్ట్ అప్పట్లో పెను రాజకీయ దుమారానికి కారణమయ్యింది.

అధికార పార్టీ నాయకులు, విపక్ష నేతలపై ఆరోపణలు చేయడం.. అందుకు అనుగుణంగానే పోలీసులు అరెస్టులు చేయడం పరిపాటిగా మారిపోయింది. అధికార పార్టీ నేతలు బూతులు తిట్టినా, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా చేస్తున్నా పట్టించుకోని పోలీస్ శాఖ, కేవలం విపక్షాల్నే టార్గెట్‌గా చేసుకుని ఉత్తిపుణ్యానికే అరెస్టులు చేస్తోందన్నది తరచూ వినిపిస్తోన్న విమర్శ.

సరే, పోలీసు శాఖపై రాజకీయ ఒత్తిళ్ళనేవి ఇప్పుడు కొత్తగా చూస్తున్న వ్యవహారాలేమీ కావు. చంద్రబాబు హయాంలోనూ ఇదే ఆరోపణ.. అంతకు ముందు వైఎస్సార్ హయాంలోనూ ఇదే దుస్థితి. ప్రతిసారీ పోలీసు వ్యవస్థే అధికార పార్టీ చేతిలో అభాసుపాలవుతోందన్నది నిర్వివాదాంశం.

తాజాగా, జనసేన నేత కిరణ్ రాయల్ అరెస్టయ్యారు. కాదు కాదు, తస్కరించబడ్డారు. దీన్ని కిడ్నాప్‌గా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు సరైన సమాచారం ఇవ్వకుండా కిరణ్ రాయల్‌ని పోలీసుల మసుగులో కొందరు ఎత్తుకెళ్ళారన్నది ఆయన కుటుంబ సభ్యుల ఆరోపణ. మంత్రి రోజా సవాల్ విసిరారు, దానికి కిరణ్ రాయల్ స్పందించారు.. అదీ నగిరి నియోజకవర్గం వెళ్ళడం గురించి.

రాజకీయం అన్నాక విమర్శలు, సవాళ్ళు సహజమే. మంత్రి రోజా బూతులు తిట్టినా ఆమె మీద కేసులుండవ్. ఆమె విమర్శలకు కౌంటర్ ఇస్తే కేసులు పెడతారా.? అని జనసేన పార్టీ ప్రశ్నిస్తోంది. మొన్నీమధ్యనే టీడీపీ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అర్థరాత్రి దొంగల్లా వచ్చి పోలీసులు ఆయన్ని ఎత్తుకెళ్ళారని అయ్యన్నపాత్రుడి కుటుంబ సభ్యులు ఆరోపించిన సంగతి తెలిసిందే.

ఇంతా చేసి పోలీసులు సాధించిందేంటి.? సాయంత్రానికి అయ్యన్నపాత్రుడు విడుదల చేశారు. అరెస్టు సమయంలో పద్ధతి పాటించలేదంటూ కోర్టు మొట్టికాయలేయడం పోలీసు వ్యవస్థకి అలవాటైపోయింది. అయినా, ఈ అర్థరాత్రి దొంగతనాలేంటి.? పోలీసులు కిడ్నాప్ చేయడమేంటి.? అని జనం చర్చించుకునే పరిస్థితి వచ్చింది.. పోలీసు వ్యవస్థని ఆక్షేపించే పరిస్థితి వచ్చింది. ఈ దుస్థితికి కారణమెవరు.?

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...