గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. ఆయన్ను వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ బీజేపీ నిర్ణయం తీసుకుంది. సంజాయిషీ ఇవ్వటానికి నేటి వరకు సమయం ఇచ్చింది. అయితే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న రాజా సింగ్ వివరణ ఇచ్చేందుకు మరింత సమయం కావాలని.. ఆయన బెయిల్ మీద బయటకు వచ్చిన సమయంలో తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకునే విధంగా వెసులుబాటు కల్పించాలంటూ రాజా సింగ్ భార్య ఢిల్లీ వెళ్లి అక్కడ పార్టీ పెద్దలకు విజ్ఞప్తి చేసింది.
ఆమె విజ్ఞప్తి నేపథ్యంలో రాజాసింగ్ సస్పెండ్ మరియు వివరణకు సమయం పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీలో చాలా మంది మద్దతు రాజా సింగ్ కు ఉంది. రాష్ట్ర నాయకత్వం కూడా రాజా సింగ్ కు మద్దతుగా ఉంది. బీజేపీలో మొన్నటి వరకు సింగిల్ ఎమ్మెల్యేగా ఉన్న రాజా సింగ్ పార్టీకి చాలా బలం. అలాంటి వ్యక్తిని సస్పెండ్ చేయవద్దని పార్టీ శ్రేణులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాయట.
916138 205508An attention-grabbing discussion is worth comment. I believe that you need to write a lot more on this matter, it wont be a taboo topic however usually persons are not sufficient to speak on such topics. To the next. Cheers 169309
251953 59352you use a amazing blog here! do you wish to have the invite posts in my small weblog? 558983
Your style is really unique compared to other people I’ve read stuff from.
I appreciate you for posting when you have the opportunity, Guess I will just book mark this blog.