Switch to English

మే నుంచి గేర్ మారుస్తున్నాం.. పార్టీనే సుప్రీం.. 2024లో గెలవాలి: సీఎం జగన్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

పార్టీనే సుప్రీం అని.. పార్టీ ఆదేశాలను ధిక్కరించిన వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు దక్కవని వైసీపీ అధినేత, సీఎం జగన్ హెచ్చరించారు. మంత్రులు, ప్రాంతీయ కో-ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షుల మధ్య ఇటివల మంత్రివర్గ మార్పులతో ఏర్పడ్డ విబేధాల మధ్య ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన మాటల్లో.. ‘ఎవరూ బహిరంగ విమర్శలు చేయొద్దు. ప్రజాప్రతినిధులు వారి పని తీరు మార్చుకోవాలి. త్వరలో జిల్లా పర్యటనలు ప్రారంభిస్తాను. మే 2 నుంచి ఇంటింటికీ వైసీపీ ప్రారంభించాలి’.

‘పార్టీ బాగుంటే మనం బాగుంటాం. ప్రాంతీయ కో-ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులను మంత్రులు గౌరవించి కలుపుకుని వెళ్లాలి. విబేధాలున్నా మర్చిపోయి కలిసి పని చేయాలి. జిల్లా అధ్యక్షఉలను జిల్లా అభివృద్ధి మండలి చైర్మన్లుగా కేబినెట్ హోదా కల్పిస్తాం. రెండేళ్లలో ఎన్నికలకు వెళ్తున్నాం. పార్టీని మళ్లీ గెలిపించుకున్న తర్వాత జిల్లా అధ్యక్షులు మళ్లీ మంత్రులు అవుతారు.. మళ్లీ రెండున్నరేళ్ల తర్వాత పార్టీ బాధ్యతలు తీసుకుంటారు.’

‘మే నెల నుంచి పూర్తిగా గేర్ మారుస్తున్నాం. పార్టీ నేతలాం సన్నద్ధం కావాలి. మే 10 నుంచి గడప గడపకూ వైసీపీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ప్రతి ఎమ్మెల్యే గడప గడపకూ వెళ్లాలి. మూడేళ్లలో 95 శాతం హామీలు నెరవేర్చాం. ప్రతి ఎమ్మెల్యే నెలకు 10 సచివాలయాలు, ప్రతి సచివాలయంలో 2 రోజులు పర్యటించాలి. ఇది పూర్తి కావడానికి 8-9 నెలలు పడుతుంది. దీనివల్ల ప్రజల్లో ఎమ్మెల్యేల గ్రాఫ్ పెరుగుతుంది. సోషల్ మీడియాను విస్తృతంగా వాడుకోండి’.

‘గ్రామ స్థాయిలో కూడా సోషల్ మీడియా వారియర్లను ఉపయోగించుకోండి. జూలై 8న పార్టీ ప్లీనరీ నిర్వహిస్తాం. ఈలోపు జిల్లా కమిటీల ఎంపిక కూడా పూర్తి కావాలి. కష్టించి పని చేయకపోతే ఎన్నికల్లో టికెట్ ఉండదు. తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టండి. జూలై 8 తర్వాత మళ్లీ సమావేశం ఉంటుంది. ప్రతి మూడు నెలలకు మంత్రులు, జిల్లా అధ్యక్షులతో భేటీ ఉంటుంది’ అని అన్నారు

 

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...